Category జాతీయం

విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై పోలీస్‌ ‌కేసు

అర్థరాత్రి దాటినా తెరవడంపై నమోదు స్టార్‌ ‌బ్యాటర్‌ ‌విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా దానిని నిర్వహి స్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాట కలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కోహ్లికి చెందిన వన్‌8 ‌కమ్యూన్‌తో…

14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత

‘సుప్రీమ్‌’‌కు పతంజలి సంస్థ అఫిడవిట్‌ న్యూదిల్లీ, జూలై9 (ఆర్‌ఎన్‌ఎ): 14 ‌రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్‌ ‌దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ ‌రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ…

భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం

పదేళ్లలో 40 వేల కి.. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్‌ ‌చేశాం పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్‌ ‌మాత్రమే ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు మాస్కోలో ఎన్నారైల సదస్సులో ప్రధాని మోదీ మాస్కో,జూలై9: రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లలో భారత్‌ ఎం‌తగానో పురోభివృద్ది సాధించిందని…

అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్‌లోనూ ఓడిస్తాం

ఓడిపోతారనే నివేదిక కారణంగానే అయోధ్య నుంచి పోటీ చేయని మోదీ భూములు కోల్పోయినా న్యాయం జరుగలేదని స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 6 : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఎలా ఓడించామో ప్రధాని నరేంద్ర మోదీనీ, ఇతర…

ఎంఎల్‌సి కవితకు మరోసారి నిరాశ

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో జుడీషియల్‌ ‌కస్టడీ 18 వరకు పొడిగింపు న్యూ దిల్లీ, జూలై 5 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్‌ ‌కస్టడీని జులై 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్ట్ ‌పొడిగించింది. నేటితో కవిత జ్యూడిషల్‌…

తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట

హత్రాస్‌ ‌బాధితులకు లోక్‌ ‌పభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పరామర్శ మతపరమైన కార్యక్రమానికి పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ ‌గాందీ తెలిపారు. శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను రాహుల్‌ ‌పరామర్శించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని అన్నారు.…

తెలంగాణ నిఘా విభాగాల‌కు నిధులు కేటాయించండి…

అద‌న‌పు ఐపీఎస్ పోస్టుల మంజూరు చేయండి.. సీఆర్పీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటుచేయాలి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4:  రాష్ట్ర స్థాయి అత్యున్న‌త నిఘా విభాగాలైన  తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునికీక‌ర‌ణ‌కు…

అబద్ధాలు చెప్పడం..తప్పుదోవ పట్టించడం ప్రధానికి అలవాటు

మాకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకే వాకౌట్‌ ‌రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ‘ఇండియా’ వాకౌట్‌పై ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 3 : అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రధాని మోదీకి అలవాటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే విమర్శించారు. బుధవారం రాజ్య సభలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న…

గతమంతా కుంభకోణాలు.. అవినీతిమయం

కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని దివాలా దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలు ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకు పోతున్న దేశం రక్షణరంగం ఆధునీకతను సంతరించుకుంది కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు..హిందువులను అవమానించారు ఈ దేశం రాహుల్‌ను ఎప్పటికీ క్షమించదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో…