Category జాతీయం

ఎగ్జిట్‌ ‌పోల్‌ అం‌చనాలు తారుమారు..

హర్యానాలో బిజెపి హ్యాట్రిక్‌ ‌విజయం కాశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్‌ ‌కూటమి హవా.. జులానా నుంచి వినేశ్‌ ‌ఫోగట్ ‌గెలుపు ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి సిఎం అన్న ఫరూక్‌ ‌హరియాణా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠగా సాగిన హరియాణా పోరులో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యం సాధించింది . తొలుత కాంగ్రెస్‌ ఆధిక్యంలో…

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి..

మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి… కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి  న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,అక్టోబర్07: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి…

తుదిదశకు మావోయిస్టు తీవ్రవాదం

ఛత్తీస్‌గఢ్‌ ‌విజయం అందరికీ ప్రేరణ తీవ్రవాదం అంతానికి కలిసి పనిచేద్దాం.. ఆయుధాలు వొదిలేసిన 13 వేల మందికి పైగా మావోయిస్టులు గిరిజనులకు అభివృద్ది పథకాలు చేర్చాలన్నదే లక్ష్యం మావోయిస్ట్ ‌ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా న్యూదిల్లీ, అక్టోబర్ 7: ‌మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని కేంద్ర హోం శాఖ…

దడ పుట్టించిన ఛత్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్‌

31 ‌మంది మావోయిస్టులు మృతి..  మృతదేహాలు లభ్యం బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు వెల్లడి మృతుల్లో కీలక నేతలు పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు ఛత్తీష్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణ్‌పూర్‌ ‌జిల్లాల సరిహద్దులో  గ‌ల అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారనీ . శనివారం మధ్యాహ్నం…

హర్యానా హస్తగతమే…! పీపుల్స్ ప‌ల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్ల‌డి

Haryana Exit Poll 2024

ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే ( Haryana Exit Poll 2024 )  ప్రకారం కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు…

జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు?

Jammu Kashmir Election Exit Poll

ప్రజాతంత్ర, అక్టోబర్ 5 :  జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ…

నెత్తురోడిన దండకారణ్యం

ఛత్తీస్‌గ‌ఢ్ లో పోలీసులకు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు 30 మంది మావోయిస్టుల మృతి మృతుల సంఖ్య మ‌రింత‌ పెరిగే అవకాశం భారీగా ఆయుధాలు స్వాధీనం ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో మరోసారి కాల్పులు మోత మోగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ…

లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు టీం

ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ తిరుమల లడ్డూపై సుప్రీం కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో శుక్రవారం  సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు…

తిరుపతి లడ్డూలో కల్తీ విచారణ నేటికి వాయిదా వేసిన సుప్రీం

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం పదిన్నరకు వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణపై కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు రేపటి వరకూ సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరడంతో విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం శుక్రవారం ఉదయం పదిన్నరకు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. ముఖ్యమంత్రి…