Category జాతీయం

గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. గత ఐదేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గడువును ఈనెల 30వరకు పొడిగింది ంచింది.  పర్యావరణ పరిరక్షణ విభాగం,  దివ్యాంగుల సంక్షేమం విభాగం, క్రీడల విభాగం, సాంస్కృతిక విభాగం,…

జార్ఖండ్‌ ‌లో ఇండియా కూటమి సమష్టి విజయం

పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం హర్షణీయం.. •రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాంచి, నవంబర్‌ 23 :  ‌జార్ఖండ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు… తమ అందరి సమష్టి విజయమని,  ఇక్కడ బిజెపి తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిజెపి…

వయనాడ్‌లో ప్రియాంక భారీ విజయం

తొలిసారి లోక్‌సభలో అడుగు పెడుతున్న చెల్లి అన్న రాహుల్‌ ‌మెజార్టీని దాటేసి రికార్డ్ ‌మెజార్టీ హర్షం వ్యక్తం చేసిన  సిఎం రేవంత్‌ ‌వయనాడ్‌, ‌నవంబర్‌ 23: ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. వయనాడ్‌ ‌లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై…

భారతీయ సంస్కృతిని పటిష్టం చేసుకోవాలి

లోక్‌మంథన్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు రెండు రోజుల పర్యటన ముగించుకుని దిల్లీకి ప్రయాణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్‌మంథన్‌ ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్‌…

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్…

పదిమంది మావోయిస్టు మృతి ధ్రువీకరించిన బస్తర్ ఐజి. పి. సుందర్‌రాజ్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొంటాం, భెజ్జీ ప్రాంతంలో భద్రత బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు…

‌మరో వివాదంలో అదానీ గ్రూపు

చం ఇవ్వజూపారని అమెరికాలో కేసు ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూపు భారీగా పడిపోయిన అదానీ గ్రూప్‌ ‌షేర్లు న్యూయార్క్,‌నవంబర్‌21: అదానీ గ్రూపు మరో వివాదంలో ఇరుక్కుంది. అది కూడా లంచం కేసు కావడం విశేషం. భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ ‌సంస్థ ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీపై లంచం కేసు నమోదయ్యింది. ఈ మేరకు  అమెరికాలో అభియోగాలు…

అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలి

‌న్యూదిల్లీ, నవంబర్‌ 21: ‌లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్‌ ‌ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జ్కెరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వొచ్చిందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మోదీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ ‌చేసి విచారిస్తే విషయాలన్నీ బయట పడతాయని అన్నారు. ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమె పైనా విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్‌ ‌గాంధీ కోరారు. ‘అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు’ అని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు.

సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలి కాంగ్రెస్‌ అ‌గ్రనేత నేత రాహుల్‌ ‌గాంధీ  డిమాండ్‌ ‌న్యూదిల్లీ, నవంబర్‌ 21: ‌లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్‌ ‌ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సెబీ చీఫ్‌ ‌మాధభి…

‘మహాయుతి’కి జై కొట్టిన మహారాష్ట్ర

జార్ఖండ్‌లో ఎన్‌డీఏకు పట్టం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా న్యూదిల్లీ, నవంబర్‌ 20 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనావేసింది. మరోవైపు జార్ఖండ్‌ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం…

ఛత్తీస్‌ఘఢ్‌లో మ‌ళ్లీ కాల్పుల మోత‌

పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు ఐదుగురు మావోయిస్టులు హతం.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు జవాన్‌లకు తీవ్రగాయాలు గాయపడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మొగింది. అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల తుపాకుల…