Category జాతీయం

లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

 బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌  ి129వ రాజ్యాంగ సవరణ ద్వారా సభలోకి బిల్లు ివోటింగ్‌ కోరిన విపక్ష సభ్యులు ిస్పీకర్‌ హైబ్రిడ్‌ విధానంలో వోటింగ్‌ ిఅనుకూలంగా 269, వ్యతిరేకంగా198 వోట్లు  ిఒకే దేశం.. ఒకే ఎన్నికల బిల్లుకు లోక్‌సభ అనుమతి ిబిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదరి తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు…

‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ అం‌దరినీ ఏకం చేస్తుంది

మూడు రోజుల ఫొటో ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ‌పిఐబి,డిసెంబర్‌ 16: ‌హైదరాబాద్‌లోని సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ ‌ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్‌  ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ సోమవారం  ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్‌ ‌కమ్యూనికేషన్‌ అం‌డ్‌ అవుట్‌రీచ్‌ ‌ప్రోగ్రాం (ఐసీఓపీ)లో భాగంగా సెంట్రల్‌…

నేడు లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు

సభలో  ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి అనంతరం జెపిసికి పంపేందుకు సిద్ధ్దం న్యూదిల్లీ,డిసెంబర్‌16:  ‌దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం…

బీజేపీ రాజ్యాంగాన్ని రక్షిస్తాననడం విడ్డూరం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్య రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్‌ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్‌ పాల్గొన్నారు. రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదనీ, దాని స్థానంలో మనుస్మృతి…

దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం

దానిని దెబ్బతీసేందుకు విషబీజాలు భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది పార్లమెంట్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన…

రేపు జ‌మిలి ఎన్నికల బిల్లు

‌దేశంలో జమిలి ఎన్నికల  నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ముసాయిదా బిల్లులు ఈనెల 16వ తేదీన లోక్‌సభ ముందుకు రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. డిసెంబర్‌ 16‌న ‘వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌ ‌బిల్లు’ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు…

ఐసీయూలో ఎల్‌కే అద్వానీ

LK Advani in ICU

‌బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ ‌కృష్ణ అద్వానీ  హాస్పిట్‌లో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దిల్లీలోని ఇందప్రస్థ అపోలో హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. డాక్టర్‌ ‌వినిత్‌ ‌సూరి సంరక్షణలో ఆయనకు చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం…

మ‌రోమారు రైతుల ఉద్యమబాట

చలో దిల్లీ మార్చ్‌కు పిలుపు.. అడ్డుకున్న పోలీసులు ‌తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. శ‌నివారం మధ్యాహ్నం ‘చలో దిల్లీ’ మార్చ్‌ను ప్రారంభించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే, రైతులను శంభు సరిహద్దు వద్ద హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో…

జాతి నిర్మాణంలో నెహ్రూ పాత్రను చెరిపేయలేరు..

రాజ్యాంగం అంటే సంఘ్‌  ‌పుస్తకం బుక్‌ ‌కాదు ఎందరో మహానుభావుల అనుభవసారం దేశ ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’ లోక్‌సభలో రాజ్యంగంపై చర్చలో ఎంపీ ప్రియాంక న్యూదిల్లీ, డిసెంబర్‌ 13: ‌భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరిగింది. జమిలిపైనా ప్రభుత్వం ముందుడుగు వేయడంతో వాడీవేడీగా చర్చ సాగింది.…