Category జాతీయం

Kartavya bhavan: కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దిల్లీ, ఆగస్ట్‌ 6: దేశ రాజధాని దిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్‌ను(Kartavya Bhavan) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం ప్రారంభించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల…

Rahul: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌కు ఊరట

– అమిత్‌షా పరువు నష్టం కేసులో బెయిల్‌ న్యూదిల్లీ, ఆగస్టు 6: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit sha) పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్‌లోని(Jarkhand) ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసు…

రాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

– అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సభ్యులు – గందరగోళం మధ్య తొలుత వాయిదా – అమిత్‌ షా కనుసన్నల్లో సభ నడుస్తోందన్న విపక్ష నేత ఖర్గే న్యూదిల్లీ, ఆగస్టు 5: రాజ్యసభ జరుగుతున్న తీరుపై విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా కనుసన్నల్లో సభను నడుపుతున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంట్‌…

అద్వానీ రికార్డు బ్రేక్‌

– అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్‌ షా నూల్లీ, ఆగస్టు 5 : ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరుతో ఉన్న రికార్డును ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ అధిగమించారు. ఆయనలాగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం దేశ చరిత్రలో అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన…

బీహార్‌ ‌ఓటు సవరణపై నిరసనలు

పార్లమెంట్‌ ‌ముందు ఇండియా కూటమి ఆందోళన న్యూదిల్లీ,ఆగస్టు5 : బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ పలువురు ఇండియా బ్లాక్‌ ‌నేతలు పార్లమెంటులో నిరసన చేపట్టారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. వరుసగా పదవ రోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి.  పార్లమెంట్‌ ‌మకర ద్వారం స‌మీపంలో చేపట్టిన నిరసనలో వామపక్షాలు, డిఎంకె, టిఎంసి ఎంపిలు…

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

– రాహుల్‌ ‌వ్యాఖ్యలపై ‘సుప్రీమ్‌’ ‌ఘాటు హెచ్చరిక – ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు న్యూదిల్లీ, ఆగస్ట్ 4: ‌సుప్రీంకోర్టు సోమవారం రాహుల్‌ ‌గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్‌ ‌వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్ ‌కారణంగా ఈ హెచ్చరిక చేసింది.  రాహుల్‌, ‌తన భారత్‌ ‌జోడో యాత్రలో…

మ‌న ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌పై అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

ట్రంప్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మోదీ పిలుపు వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలో మోదీ ప‌ర్య‌ట‌న‌ వారణాసి, ఆగస్టు 2: భారత ఆర్థిక వ్యవస్థ డెడ్‌ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసి వ్యాఖ్యలను ప్రదాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌ పరుగులు పెడుతోందన్నారు. ట్రంప్‌ టారిఫ్‌…

వ్య‌వ‌సాయం నుంచి క్రీడా శాఖకు..

– మహారాష్ట్ర అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి ‘శిక్ష’ – సీఎం ఉత్తర్వులపై విమర్శల వెల్లువ ముంబై, ఆగస్టు 1: తప్పు చేసిన ఉద్యోగులకు శిక్షగా శాఖ మార్పులో, ప్రాధాన్యత లేని పోస్టులోకి బదిలీలో ఉంటాయి. కానీ సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ ఆడిన మంత్రిని శిక్షిస్తారనుకుంటే ఆయన్ను కూడా ఉద్యోగి మాదిరి ఉన్న…

దేశ ప్రయోజనాలపై రాజీపడేది లేదు

– ట్రంప్‌ వాణిజ్య సుంకాలపై లోక్‌సభలో పీయూష్‌ గోయల్‌ న్యూఢల్లీి, ప్రజాతంత్ర, జులై 31: దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఆగస్టు 1 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై లోక్‌సభలో ఆయన…