Category జాతీయం

Bihar voters list: బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ

– విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు – వివరాలతో సిద్దంగా ఉండాలని ఆదేశం – ఆధార్‌ను పౌరసత్వంగా గుర్తించలేమన్న ధర్మాసనం న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : ‌బిహార్‌లో వోటర్ల జాబితా(Bihar voters list)  ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(supreme court)  విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే…

ఆర్థిక పుష్టి కోసం మైనింగ్‌లో సంస్కరణలు

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 12: మైనింగ్‌ రంగం (mining section) ద్వారా ఉపాధి కల్పన పెరిగేందుకు, ఆర్థిక పరిస్థితిని మరింతగా పెంపొందించేందుకు మోదీ ఆలోచనలతో ముందుకెళ్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishanreddy) తెలిపారు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌, రెగ్యులేషన్‌ యాక్ట్‌(ఎంఎండీఆర్‌)కు ప్రతిపాదించిన…

కుక్కలను పూర్తిగా నిర్మూలించడం సరికాదు

– వాటికి షెల్టర్లు ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్‌ ‌చేయాలి – కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ అభిప్రాయం – పునః పరిశీలించాలన్న నటుడుఅడవి శేష్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 12:  ‌దిల్లీ, ఎన్సీఆర్‌లలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ భిన్నంగా స్పందించారు. రోజు రోజుకు మనం…

Justice Yashwant జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వ్యవహారం కీలక మలుపు

– అభిశంవసన తీర్మానం స్వీకరించిన స్పీకర్‌ న్యూదిల్లీ, ఆగస్టు 12: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన అభిశంసన*impeachment) కోసం లోక్‌సభ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్‌ ఓం బిర్లా స్వీకరించారు. ఈ ఉదంతంపై విచారణ కోసం ముగ్గురు…

బ్యాంకుల పరిధిలోనే మినిమమ్‌ బ్యాలెన్స్‌ వ్యవహారం

– అది ఆర్‌బిఐ పరిధిలో లేదన్న గవర్నర్‌ మల్హోత్రా గాంధీనగర్‌, ఆగస్ట్‌ 11: బ్యాంకు ఖాతాదారుల అకౌంట్స్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిబంధన అన్నది ఆయా బ్యాంకులకున్న స్వేచ్ఛ అని, ఇందులో తమ జోక్యం ఉండదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా…

banned list: నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు

– రెండో దశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ న్యూదిల్లీ,ఆగస్ట్11:  ‌చట్టబద్ధతను పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (Election Commission) కఠిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ.. తాజాగా రెండో…

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha

– ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి వోటు న్యూదిల్లీ, ఆగస్ట్ 11:  ‌కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. సెలక్షన్‌ ‌కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కొత్త బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌సభలో ప్రవేశపెట్టారు. బిహార్‌ ‌వోటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తుండటంతో సభలో బిల్లుపై చర్చకు…

MP flats: ఎంపీల‌కు  కొత్త నివాస సముదాయం

-ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఆగస్ట్‌ 11: దిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో కలిసి ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇకపై ఎంపీల కొత్త నివాసాల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కోరని, పనిపై ఎక్కువ దృష్టి పెడతారని చెప్పారు. అద్దె…

Jagadeep Dhankhar: జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆచూకీ తెలపండి

– ఆయన ఆరోగ్యంపై ఆందోళన – ఆయనతో మాట్లాడాలని అనుకున్నా సాధ్యం కాలేదు -హోంమంత్రి అమిత్‌ షాకు శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ లేఖ న్యూదిల్లీ, ఆగస్ట్‌ 11: రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagadeep Dhakar) ఆచూకీ చెప్పాలంటూ శివసేన నేత సంజ‌య్ రౌత్‌ (Shivasena MP Rowth) కేంద్ర హోంమంత్రి అమిత్‌…