Category జాతీయం

తెలంగాణ విమోచనాన్ని ప్రస్తావించిన ప్రధాని

– స్వచ్ఛ భారత్‌ ప్రాముఖ్యతను మరోమారు గుర్తు చేశారు – బోరబండలో మన్‌ కీ బాత్‌ వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమ ప్రాముఖ్యతను నేటి మన్‌ కీ బాత్‌లో ప్రధాని మరోసారి గుర్తుచేశారని. బస్తీలు, నగరాలు, దేశం పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని…

అణగారిన వర్గాల గొంతుక కేసీ వేణుగోపాల్‌

– తెలంగాణలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం – 2029లో రాహుల్‌ను ప్రధానిని చేద్దాం – అలప్ఫుళలో ఎంపీ మెరిట్‌ అవార్డుల కార్యక్రమంలో రేవంత్‌ అలప్పుళ, ఆగస్టు 31: పార్లమెంటు సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ పేదల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నారని, అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున గొంతుకగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు.…

సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్‌ అరాధే, జస్టిస్‌ ‌పంచోలీలు

– ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్29: ‌జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ‌విపుల్‌ ఎం.‌పంచోలీలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్‌.‌గవాయ్‌  ‌శుక్రవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు కొత్త జడ్జీల నియామకంతో కోర్టులో పూర్తి స్థాయి జడ్జీల సంఖ్య తిరిగి 34కి చేరుకుంది.…

జపాన్‌లో కొనసాగుతున్న మోదీ పర్యటన

– టోక్యోలో భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం – క్రిటికల్‌ మినరల్స్‌, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ రంగాల్లో సహకారంపై చర్చలు -వివరాలు వెల్లడిరచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 29: భారత్‌-జపాన్‌ మధ్య మైత్రి మరింత బలోపేతం చేసే దిశగా జపాన్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. భారత్‌-జపాన్‌ 15వ వార్షిక…

జిఎస్టీ సవరణల నష్టాన్ని కేంద్రమే భరించాలి

– రాష్ట్రాల ఆదాయం దెబ్బతినకుండా చూడాలి – జిఎస్టీ కౌన్సిల్‌ ‌భేటీలో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల డిమాండ్‌ ‌న్యూదిల్లీ,ఆగస్ట్29: ‌కేంద్రం వస్తు సేవల పన్ను (జిఎస్టీ)  రేటు నిర్మాణాన్ని సవరించడంతో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు శుక్రవారం డిమాండ్‌ ‌చేశాయి. జిఎస్‌టి రేటు నిర్మాణ సవరణ ప్రతిపాదనతో…

భార‌త్‌పై సుంకాలు నేటినుంచి అమ‌ల్లోకి

– మ‌న‌ దేశ దిగుమ‌తుల‌పై యు.ఎస్‌. 50శాతం టారిఫ్‌ – స‌వాళ్ల‌ను ఎదుర్కొంటామ‌న్న ఆర్‌బీఐ వాషింగ్టన్‌,ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్26:  ‌భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు  బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌ ‌సర్కార్‌.. ‌రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌పై మరో 25 శాతం టారీఫ్‌లు విధించిన…

పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్‌

– భారీ వర్షాలతో తావి నదికి వరదలు ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ‌భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే పాకిస్థాన్‌లో వరదలు సంభవించే ముప్పు ఉంది. దీంతో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ ‌పాక్‌  అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆ దేశంలోని…

జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌హౌస్ అరెస్టు అంటూ ప్ర‌చారం

– విపక్షాల తీరును తప్పు పట్టిన హోం మంత్రి అమిత్‌ ‌షా – ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు – దీనిపై రాద్దాంతం చేయడం తగదని హితవు న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన  జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌హోమ అరెస్ట్ అం‌టూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర హోంమత్రి అమిత్‌…

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

లక్నో, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ ట్రాలీని కాంటర్‌ ట్రక్‌ ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.…