Category జాతీయం

9‌నుంచి పార్లమెంట్‌ ‌రెండోదశ సమావేశాలు

– ఈ సమావేశాల్లోనే స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాసం – ఎంపీలకు విప్‌ ‌జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌లు న్యూదిల్లీ, మార్చి 6: కేంద్ర బ్జడెట్‌పై రెండో దశ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ సమావేశాలపుడు సభలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సమావేశాల్ని వాయిదా వేశారు. రెండో…

అసోంలో కూలిన సుఖోయ్‌ ‌యుద్ధ విమానం

– ఇద్ద‌రు పైలట్ల దుర్మరణం – వారిలో ఒకరు ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ ‌పైలట్‌ ‌పూర్వేశ్‌ ‌ ‌న్యూదిల్లీ, మార్చి 6: అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్‌లో వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ ‌జెట్‌ ‌కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా వారిలో ఒకరైన ఫ్లైట్‌ ‌లెప్టినెంట్‌ ‌పూర్వేష్‌ ‌దురాగ్కర్‌(28) ఆపరేషన్‌ ‌సిందూర్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ…

ఇజ్రాయిల్‌పై తీవ్రమైన ఇరాన్‌ ‌ప్రతిదాడులు

– డిమోనా అణు కేంద్రంపై దాడికి ఇరాన్‌ ‌గురి టెహ్రన్‌,‌ మార్చి 6: ఇజ్రాయిల్‌ ‌దాడులకు ప్రతిదాడులను ముమ్మరం చేసిన ఇరాన్‌ ఇ‌జ్రాయెల్‌అణు రియాక్టర్‌పై గురిపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్‌ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ‌తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను డిమోనాకు రక్షణగా మోహరించింది. ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన ప్రదేశంగా మార్చేసింది.…

అమెరికా ఆస్తులపైనే మా దాడులు

– అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు – ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే న్యూదిల్లీ, మార్చి 6 : పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే వెల్లడించారు. తమ దాడుల వల్ల పొరుగున ఉన్న అరబ్ దేశాల్లో ఎలాంటి…

పశ్చిమాసియా యుద్దంలో బాలలు బలి

– 200 మంది చనిపోయినట్లు యూనిసెఫ్ ప్రకటన న్యూదిల్లీ, మార్చి 6 : అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. యుద్ధం కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మొదలైన నాటినుంచి దాదాపు 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ తాజాగా వెల్ల‌డించింది.…

తగ్గేదే లేదంటున్న ఇరాన్‌

– ఇ‌జ్రాయిల్‌, అమెరికాలకు దీటుగా జవాబు – మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఇరాన్‌ -‌ చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు టెహ్రాన్‌,‌ మార్చి 5: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ఇటీవల దీటుగా బదులిస్తోంది. దాడుల్లో ఎక్కడా తగ్గడం లేదు. తమ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి…

అమెరికా కోసం భారత నావికాదళం

– అమెరికా మాజీ ఆర్మీ కల్నల్‌ ‌డగ్లస్‌ ‌మాక్‌‌గ్రెగర్‌ ‌- వార్తలను తిప్పికొట్టిన భారత ప్రభుత్వం న్యూదిల్లీ, మార్చి 5: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం,…

అమెరికా మరో దుస్సాహసం

– అణు వార్‌హెడ్‌ ‌క్షిపణి పరీక్ష నిర్వ‌హ‌ణ‌ వాషింగ్టన్‌,‌ మార్చి 5: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్‌బర్గ్ ‌స్పేస్‌ ‌ఫోర్స్ ‌బేస్‌ ‌నుంచి శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 ‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ…

ఖమేనీ మృతికి భారత్‌ ‌సంతాపం

– రాయబార కార్యాలయంలో విక్రమ్‌ ‌మిస్రీ సంతాపం న్యూదిల్లీ, మార్చి 5: ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్‌  ‌సంతాపం తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్‌ ‌రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ భారత్‌ ‌తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్‌ ‌రాయబారితో మిస్రీ…