Category జాతీయం

‌ద్రౌపది అభ్యర్థిత్వంపై దేశవ్యాప్తంగా సానుకూలత

దేశ సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉంది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధానిమోడీ ట్వీట్‌ ‌ప్రధాని మోదీ, అమిత్‌షాలతో ముర్ము భేటీ న్యూ దిల్లీ ,జూన్‌23: ‌రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన…

బిజెపి ఉచ్చులో పడి బలికావద్దు

ముంబై,జూన్‌23 : ‌బీజేపీ ఉచ్చులో పడవద్దని, ఆ పార్టీ కుట్రకు బలికావద్దని ఏక్‌నాథ్‌ ‌షిండే రెబల్‌ ‌గ్రూప్‌ ‌నుంచి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌కోరారు. పార్టీ చీఫ్‌, ‌సీఎం ఉద్ధవ్‌ ‌కు అన్నీ ఇచ్చారని అన్నారు. శివసేన ఎమ్మెల్యే నితిన్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌బుధవారం గౌహతి నుంచి ముంబైకి తిరిగివచ్చారు. రెబల్‌ ‌బృందం…

మహారాష్ట్రలో కొనసాగుతున్న సంక్షోభం

ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా శివసేన అడుగులు కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్దం అన్న రౌత్‌ ముంబై,జూన్‌23 : ‌శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా శివసేన అడుగులు వేస్తోంది. రెబల్‌ ఎమ్మెల్యేలు కోరుకుంటే మహా…

ఉద్దవ్‌ ‌రాజీనామా అసవరం లేదన్న రెబల్స్

మహారాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్ ‌బిజెపితో జతకట్టాలని సూచన ముంబై,జూన్‌23:  ‌మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్ ‌చోటుచేసుకుంది. తిరుగుబాటు సూత్రధారి ఏక్‌నాథ్‌ ‌షిండే సారధ్యంలోని రెబల్‌ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. ఉద్ధవ్‌ ‌థాక్రే సీఎం గ్దదె దిగిపోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో జట్టు కడితేచాలని ప్రకటించారు. ఈ మేరకు రెబల్‌ ‌శిబిరంలో ఉన్న…

పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య

13,313 పాజిటివ్‌ ‌కేసులు నమోదు న్యూ దిల్లీ ,జూన్‌23: ‌దేశంలో కొరోనా  వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్ ‌వేవ్‌ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్‌ ‌కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కొరోనా  నుంచి…

పెళ్లి వేడుకలో విషాదఛాయలు బరాత్‌లో కాల్పులతో యువకుడు మృతి

లక్నో,జూన్‌23 :  అం‌గరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్‌ ‌వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్‌ ‌స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ ‌సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్‌ ఏరియాలో చోటు చేసుకుంది. మనీష్‌ ‌మాద్హేశియా అనే…

యథావిధిగా 27న అమ్మ ఒడి పథకం : మంత్రి బొత్స

విజయనగరం, జూన్‌ 23 :  ఈ ‌నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి చేతుల దగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవార న్నారు. వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65…

దేశంలో మరోమారు 12 వేలు దాటిన కొరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 22 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 24 గంటల్లో 12,249 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదుకాగా 13 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.33 కోట్లకు చేరుకోగా…

అమెరికాలో దారుణ ఘటన నల్లజాతీయుడి కాల్పుల్లో నల్లగొండ వాసి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 22 : అమెరికాలోని మేరీలాండ్‌లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్‌ ‌మృతి చెందారు. సాయి చరణ్‌ ‌గత రెండేండ్లుగా మేరీల్యాండ్‌ ‌రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ఉం‌టూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో…