Category జాతీయం

మళ్లీ వేయినోట్ల చలామణి అంటూ వార్తలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌దేశంలో మళ్లీ రూ. 1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నట్లు కొద్ది కాలంగా సోషల్‌ ‌డియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిని కేంద్రం ఖండించింది. అలాంటి అవకాశం లేదని వివరణ ఇచ్చింది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, 2023 జనవరి…

కుదంకుళం అణు విద్యుత్‌ ‌ప్లాంట్‌కు అధునాతన ఇంధనం

హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 21 : ‌కుదంకుళం అణు విద్యుత్‌ ‌ప్లాంట్‌కు మరింత అధునాతన ఇంధన ప్రత్యామ్నాయాన్ని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని అణు ఇంధన కార్పొరేషన్‌ ‌రోసాటామ్‌ ఇచ్చేందుకు ముందుకు వొచ్చినట్టు కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌జితేంద్ర సింగ్‌ ‌వెల్లడించారు. బుధవారం నాడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, తొలి టివిఎస్‌-2ఎం ‌ఫ్యూయెల్‌…

బెళగాంలోకి చైనాలా చొచ్చుకు పోతాం

శివసేన ఎంపి సంజయ్‌ ‌రౌత్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు బెంగళూరు, డిసెంబర్‌ 21 : ‌కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతున్నది. బెళగాం విషయం రెండు రాష్ట్రంలో బెట్టుతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెళగాంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలోనే ప్రస్తుత శీతాకాల సమావేశాలను కర్ణాటక నిర్వహిస్తున్నది. దీనిపై మహారాష్ట్ర నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదే…

ద్వేషమనే మార్కెట్‌లో ప్రేమ అనే దుకాణాన్ని తెరుస్తున్నాను

భారత్‌ ‌జోడో యాత్ర ఎందుకన్న బిజెపి నేతల ప్రశ్నలకు రాహుల్‌ ‌జవాబు నేడు హరియానాలోకి భారత్‌ ‌జోడో యాత్ర డిసెంబర్‌ 24 ‌నుంచి జనవరి 2 వరకు భారత్‌ ‌జోడో యాత్రకు బ్రేక్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 20 : అసలు భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యాలు ఏమిటని బిజెపి నేతల ప్రశ్నలకు కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

సభకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్‌ ‌సభ బయట చేసిన వ్యాఖ్యలపై స్పందించనన్న ఖర్గే జయపుర, డిసెంబర్‌ 20 : ‌రాహుల్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ…

స్మతి ఇరానీపై కాంగ్రెస్‌ ‌నేత రాయ్‌ ‌విమర్శలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ ‌కీలక నేత రాహుల్‌గాంధీ ఈసారి అమేథీ నుంచి పోటీ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్‌ ‌రాయ్‌ ‌కొట్టిపారేశారు. అమేథీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. ’స్మ•తి ఇరానీ లాంటి వాళ్లు వస్తారు. వెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు. అజయ్‌ ‌రాయ్‌…

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు సీనియర్ల వివాదం..మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతల రాజీనామాల పర్వం..వెరసి పెను సంక్షోభానికి దారి తీసింది. తమకు పదవులు ఇవ్వడంతో సీనియర్‌ ‌నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని.. కాబట్టి తమ పదవులను వారికి కట్టబెట్టాలని రాజీనామా…

తాజ్‌మహల్‌కు పన్ను నోటీసులు

జారీ చేసిన యూపి ప్రభుత్వం లక్నో, డిసెంబర్‌ 20 : ‌చారిత్రక తాజ్‌మహల్‌కు తొలిసారిగా నీటి బిల్లు, ఆస్తి పన్ను చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం రూ. కోటి చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు ఆర్కియోలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా తెలిపింది. తాజ్‌మహల్‌కు రెండు నోటీసులు, ఆగ్రా ఫోర్ట్‌కు ఒక నోటీసు…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ముంబై, డిసెంబర్‌ 20 : ‌పెరిగినప్పుడు వేలల్లో..తగ్గినప్పుడు వందల్లో అన్నది బంగారానికి బాగా సరిపోతుంది. గత మూడేళ్లుగా ఇలా ఎంతగా పెరిగిందంటే 50వేలకు తులం చేరేంతగా పెరిగింది. తాజాగా బంగారం ధర కాస్త దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌ ‌ధరల ప్రభావమో మరోకటో కానీ పసిడి ధర స్వల్పంగా మాత్రమే తగ్గుతోంది. సోమవారం స్థిరంగా ఉన్న…