Category జాతీయం

కొరోనా కొత్త వేరియంట్‌తో తమిళనాడు అప్రమత్తం

చెన్నై, డిసెంబర్‌ 22 : ‌చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్‌ ‌బీఎఫ్‌-7 ‌వేరియంట్‌ ‌కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడంతో కేంద్రం రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్‌ ‌బుధవారం గుజరాత్‌లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో కనిపించడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమై, రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు…

నైరుతి బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

అమరావతి, డిసెంబర్‌ 22 : ‌తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర…

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి

బిజెపితో పొత్తు కోసమే తెలంగాణలో డ్రామాలు ఖమ్మం పర్యటనపై సజ్జల విసుర్లు అమరావతి,డిసెంబర్‌22 : ‌టీడీపీ అధినేత చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం డియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో తెలియదన్నారు. చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదని అన్నారు. తెలంగాణలో…

మైనార్టీ స్కాలర్‌షిప్‌ల నిలిపివేత తగదు

రాజ్యసభలో బిఆర్‌ఎస్‌ ఎం‌పి సురేశ్‌ ‌రెడ్డి ప్రస్తావన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌మైనార్టీలు, ఓబీసీలకు ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌లు నిలిపివేత అంశంపై రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కేఆర్‌ ‌సురేశ్‌ ‌రెడ్డిప్రస్తావించారు. విద్యతోనే సమానత్వం సాధించవచ్చు అని, ప్రైమరీ-ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై ఢిల్లీ డిక్లరేషన్‌ ‌గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమాజంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలకు విద్యను…

‌ట్రంప్‌కు లేని ఆంక్షలు రాహుల్‌కే ఎందుకు?

కొరోనా హెచ్చరికల్లో ఏమిటీ దౌర్భాగ్యం సామ్నా సంపాదకీయంలో ఘాటు విమర్శలు ముంబై, డిసెంబర్‌ 22 : ‌భారత్‌ ‌జోడో యాత్రను నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాలపై ఉద్ధవ్‌ ‌ధాకరేకి చెందిన శివసేన వర్గం ఘాటుగా స్పందించింది. రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రను నిలిపివేసేందుకు కేంద్రం కొరోనా వైరస్‌ను ప్రయోగించిందని ఎద్దేవా చేశారు.…

అఫ్ఘాన్‌లో కొరడా ఝళిపిస్తున్న తాలిబన్లు

ఛాందసవాదనతో మహిళలపై ఆంక్షలు మహిళలకు యూనివర్సిటీ విద్య నిషేధం కాబూల్‌, ‌డిసెంబర్‌ 21 : అఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించు కున్న తాలిబన్లు తమ కాఠిన్యాన్నిప్రదర్శిస్తున్నారు. తొలుత ప్రపంచానికి భయపడి కొంత సంయమనం పాటించిన ముష్కరులు మెల్లగా తమ ఛాందసంతో ప్రజలను వేధిస్తున్నారు. ప్రధానంగా మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట…

‌ప్రపంచానికి మరోమారు కొరోనా సవాళ్లు

చైనాలో పెరుగుతున్న కేసులతో భారత్‌ అ‌ప్రమత్తం ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌చైనాలో కొరోనా విలయం ప్రపంచానికి మరోమారు సవాల్‌ ‌విసిరేలా ఉంది. జీరో కోవిడ్‌పాలసీ ఎత్తేశాక వైరస్‌ ‌కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు. మరణాలను పట్టించుకోవడం…

జోడోయాత్రలో కొరోనా నిబంధనలు పాటించాలి

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌చైనా తదితర దేశాల్లో మరోసారి కొరోనా విజృంభిస్తుంండగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ కారణంగా తమ రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు…

26‌న శ్రీశైలంకు రాష్ట్రపతి ముర్ము

శ్రీశైలం, డిసెంబర్‌ 21 : ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ’ప్రసాద్‌’ ‌స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దేవస్థానం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం దేవస్థానం…