Category జాతీయం

బాలికా వివాహ వయస్సు చట్టం

న్యూదిల్లీ,జనవరి3 : బాలికల వివాహ వయస్సు పెంపునకు సంబంధించిన బిల్లు సెలెక్ట్ ‌కమిటీకి వెళ్లడంతో కొంతకాలం దీనిపై ఎదురుచూడక తప్పదు. ఏడాది దాటినా దానిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. మొన్నటి పార్లమెంట్‌ ‌సమావేశాల్లో కూడా దీనిపై చర్చ సాగలేదు. టీనేజ్‌ ‌పెళ్లిళ్ల వల్ల పిల్లల్లో అవగాహన లేకపోవడం, జీవితం పట్ల అవగాహన లేకపోవడంతో సంసారాలు విచ్చిన్నం…

దేశంలో కొత్తగా 173 కోవిడ్‌ ‌కేసులు నమోదు

Covid-19

మొత్తంగా 2,670 యాక్టివ్‌ ‌కేసులు న్యూ దిల్లీ, జనవరి 2 : దేశంలో కోవిడ్‌ ‌కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్కులు ధరించి మాయదారి మహమ్మారిని అంతం చేయాలని సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 173 కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇద్దరు…

అదనంగా 19 ఫస్ట్ ‌మైల్‌ ‌కనెక్టివిటి ప్రాజెక్టులు

హైదరాబాద్‌, ‌పిఐబి, జనవరి 02 : కోల్‌ ఇం‌డియా లిమిటెడ్‌(‌సిఐఎల్‌), ఎస్‌సిసిఎల్‌ ‌కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ 330 మిలియన్‌ ‌టన్నుల సామర్ధ్యంతో అదనపు 19 తొలి మైలు అనుసంధానం(ఎఫ్‌ఎం‌సి) ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులను ఆర్థిక సంవత్సరం 26-27 నాటికి అమలు జరుగనున్నాయి. మంత్రిత్వ శాఖ 526 ఎంటిపిఎ సామర్థ్యం, రూ. 18000 కోట్ల…

చైనాలో పెరుగుతున్న కోవిడ్‌ ‌కేసులతో ఆందోళన

బీజింగ్‌, ‌జనవరి 2 : చైనాలో మళ్లీ కొవిడ్‌ ‌కేసులు పెరుగుతుండడంతో చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొన్ని దేశాలు నిబంధనలు, మరికొన్ని దేశాలు నిషేధం విధించాయి. అందులో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి చైనా నుంచి యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌కు వచ్చే ప్రయాణికులు రెండు రోజుల్లోగా కొవిడ్‌ ‌రిపోర్టును అందజేయాల్సిందిగా అధికారులు నిర్ణయించారు.…

బెంగళూరులో వ్యాపారవేత్త ఆత్మహత్య

బీజేపి ఎంఎల్‌ఏతో పాటు ఆరుగురు వ్యక్తులు మానసికంగా వేధిస్తున్నారు అది తట్టుకోలేక అంటూ సూసైడ్‌ ‌నోట్‌ బెంగళూరు, జనవరి 2 : బెంగళూరులో వ్యాపారవేత్త ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని చనిపోయిన ఆయన మృతదేహాన్ని నేతిగెరు గ్రామం సపంలో నిలిపివుంచిన కారులో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, ఆయన వద్ద దొరికన సూసైడ్‌…

పధాని మోదీకి మాతృవియోగం

శుక్రవారం ఉదయం కన్నుమూసిన హీరాబెన్‌ ‌హుటాహుటిన అహ్మదాబాద్‌ ‌చేరుకున్న మోదీ నిరాడంబరంగా ముగిసిన అంత్యక్రియలు పలువురు ప్రముఖులు, బిజెపి నేతల సంతాపం అహ్మదాబాద్‌, ‌డిసెంబర్‌ 30 : ‌ప్రధాని మోదీకి మాతృవియోగం కలిగింది. వందేళ్ల పూర్తి జీవితాన్ని పూర్తి చేసుకున్న హీరాబెన్‌ ‌కన్నుమూసింది. అస్వస్థతకు గురైన హీరాబెన్‌ ‌కోలుకుంటున్నట్లు యూఎన్‌ ‌మెహతా హాస్పిటల్‌ ‌వర్గాలు గురువారం…

భారత్‌ ‌దగ్గు సిరప్‌కు 18 మంది పిల్లలు బలి

ప్రామాణికం కంటే ఎక్కువ తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడి మ్యాక్స్ ‌కఫ్‌ ‌సిరప్‌ ఉత్పత్తి నిలిపివేత : ఉజ్బెక్‌ ‌ఘటనతో కేంద్రం ఆదేశాలు న్యూ ఢిల్లీ, డిసెంబర్‌ 29 : ‌భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌ను తాగిన 18 మంది పిల్లలు మరణించారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపించింది. ఈ దగ్గు మందులో ప్రమాదకరమైన పదార్థం ఉందని,…

కంబోడియా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

ఘటనలో 10 మంది మృతి.. 30 మందికి గాయాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌కంబోడియాలోని గ్రాండ్‌ ‌డైమండ్‌ ‌సిటీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాంటే ంచే ప్రావిన్స్ ‌పరిధిలోని పోయ్పెట్‌ ‌పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ఈ హోటల్‌ ‌థాయ్‌ ‌లాండ్‌…

దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్‌ ‌కేసులు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌భారత్‌లో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,34,995 కొవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 268 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,46,77,647కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,43,665 మంది…