Category జాతీయం

భారీగా పెరిగిన బంగారం ధరలు

రెండేళ్ల గరిష్టానికి చేరిక న్యూదిల్లీ,జనవరి3 : బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ధరలు దూసుకుపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పసిడి రేటు రెండేళ్ల గరిష్టానికి చేరింది. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువ రేటు పలుకుతోంది. మంగళవారం తులం బంగారం ధర రూ.55,546గా ఉండగా.. కిలో వెండి రేటు 1.4శాతం పెరిగి రూ.70,573గా రికార్డ్‌యింది. 2020…

భారీగా పెరిగిన బంగారం ధరలు

రెండేళ్ల గరిష్టానికి చేరిక న్యూదిల్లీ,జనవరి3 : బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ధరలు దూసుకుపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పసిడి రేటు రెండేళ్ల గరిష్టానికి చేరింది. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువ రేటు పలుకుతోంది. మంగళవారం తులం బంగారం ధర రూ.55,546గా ఉండగా.. కిలో వెండి రేటు 1.4శాతం పెరిగి రూ.70,573గా రికార్డ్‌యింది. 2020…

పర్యావరణ విధ్వంసంతో వాతావరణ మార్పులు

ఇటీవలి అమెరికా మంచు తుఫాన్లకు ఇవే  కారణాలు అప్రమత్తంగా ఉండాలంటున్న పర్యావరణవేత్తలు న్యూదిల్లీ,జనవరి3 : వాతావరణ మార్పులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉంటున్నాయి. అతిగా మంచు కురవడం, అతిగా శీతల గాలులు, అతిగా ఎండలు మనం చూస్తున్నాం. పర్యవారణ విధ్వంసంతోనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. దీనిపై ప్యారిస్‌ ‌చర్చలు అమలు చేసేందుకు ముందుకు రావాల్సి ఉందన్నారు.…

పర్యావరణ విధ్వంసంతో వాతావరణ మార్పులు

ఇటీవలి అమెరికా మంచు తుఫాన్లకు ఇవే  కారణాలు అప్రమత్తంగా ఉండాలంటున్న పర్యావరణవేత్తలు న్యూదిల్లీ,జనవరి3 : వాతావరణ మార్పులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉంటున్నాయి. అతిగా మంచు కురవడం, అతిగా శీతల గాలులు, అతిగా ఎండలు మనం చూస్తున్నాం. పర్యవారణ విధ్వంసంతోనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. దీనిపై ప్యారిస్‌ ‌చర్చలు అమలు చేసేందుకు ముందుకు రావాల్సి ఉందన్నారు.…

ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి

న్యూదిల్లీ,జనవరి3 : ఉత్తరాదిని చలిపులి వణికిస్తోంది. చలిగాలులతో ప్రజలు ఇండ్లకే పరిమిత మవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో యూపీ రాజధాని లక్నోలో జనవరి 4 నుంచి 7 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని పట్టణ, గ్రాణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవలు ప్రకటించామని లక్నో జిల్లా మేజిస్ట్రే…

ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి

న్యూదిల్లీ,జనవరి3 : ఉత్తరాదిని చలిపులి వణికిస్తోంది. చలిగాలులతో ప్రజలు ఇండ్లకే పరిమిత మవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో యూపీ రాజధాని లక్నోలో జనవరి 4 నుంచి 7 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని పట్టణ, గ్రాణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవలు ప్రకటించామని లక్నో జిల్లా మేజిస్ట్రే…

దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో మరో మలుపు

న్యూదిల్లీ,జనవరి3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ  మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్‌ ‌శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌ ‌సింగ్‌, ‌నరేందర్‌ ‌సింగ్‌ ‌కు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది సీబీఐ స్పెషల్‌ ‌కోర్టు. ఇందులో ముత్తా గౌతమ్‌, అరుణ్‌…

దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో మరో మలుపు

న్యూదిల్లీ,జనవరి3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ  మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్‌ ‌శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌ ‌సింగ్‌, ‌నరేందర్‌ ‌సింగ్‌ ‌కు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది సీబీఐ స్పెషల్‌ ‌కోర్టు. ఇందులో ముత్తా గౌతమ్‌, అరుణ్‌…

మత్స్యకారుల కోసం గ్రూప్‌ ఇన్సూరెన్స్

న్యూదిల్లీ,జనవరి3 :మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ ‌పథకం తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా రాష్ట్రంలోని 5,200 మంది మత్స్యకారులు, మహిళా మత్స్య సహకార సంఘాల్లోని 3 లక్షల మందికిపైగా సభ్యులకు మేలు జరగనుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయినా, తప్పిపోయినా వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా…