Category జాతీయం

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కుదింపు

తిరుపతి,జనవరి4 : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ కేంద్రాల సంఖ్యను కుదించారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన తొమ్మిది కేంద్రాల్లో రోజువారిగా టోకెన్లు గత నెల 31 నుంచి జారీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.అయితే బుధవారం నుంచి నాలుగు కేంద్రాల్లో మాత్రమే ఈ…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

వైభవంగా చక్రస్నానం వేడుకలు వైకుంఠ ఏకాదశితో ఏకంగా రూ.7.68 కోట్ల ఆదాయం తిరుమల,జనవరి3 :  వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామి వారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు అర్చకులు స్నానం చేయించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారణు శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

వైభవంగా చక్రస్నానం వేడుకలు వైకుంఠ ఏకాదశితో ఏకంగా రూ.7.68 కోట్ల ఆదాయం తిరుమల,జనవరి3 :  వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామి వారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు అర్చకులు స్నానం చేయించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారణు శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి…

ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి,జనవరి3 : రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల చంద్రబాబు సభల్లో వరు మరణాలను దృష్టిలో పెట్టుకుని  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌ ‌షోలు, బహిరంగ సభలపై పరోక్షంగా వేటు పడింది. పంచాయతీరాజ్‌, ‌మున్సిపల్‌ ‌రహదారులపై సభలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు…

ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి,జనవరి3 : రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల చంద్రబాబు సభల్లో వరు మరణాలను దృష్టిలో పెట్టుకుని  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌ ‌షోలు, బహిరంగ సభలపై పరోక్షంగా వేటు పడింది. పంచాయతీరాజ్‌, ‌మున్సిపల్‌ ‌రహదారులపై సభలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు…

సరిహద్దుల్లో పాక్‌ ‌చొరబాటుదారుడి హతం

న్యూదిల్లీ,జనవరి3 : భారత్‌, ‌పాకిస్థాన్‌ ‌సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన ఓ చొరబాటుదారుడు హతమయ్యాడు. మారణాయుధంతో భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన పాక్‌ ‌చొరబాటుదారుడిని బార్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్ (‌బీఎస్‌ఎఫ్‌) ‌బలగాలు గమనించి కాల్చిపారేశాయి. ఇవాళ ఉదయం 8.30 గంటల సమయంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ ‌సెక్టార్‌ ‌సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుదాస్‌పూర్‌ ‌సెక్టార్‌లోని…

సరిహద్దుల్లో పాక్‌ ‌చొరబాటుదారుడి హతం

న్యూదిల్లీ,జనవరి3 : భారత్‌, ‌పాకిస్థాన్‌ ‌సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన ఓ చొరబాటుదారుడు హతమయ్యాడు. మారణాయుధంతో భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన పాక్‌ ‌చొరబాటుదారుడిని బార్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్ (‌బీఎస్‌ఎఫ్‌) ‌బలగాలు గమనించి కాల్చిపారేశాయి. ఇవాళ ఉదయం 8.30 గంటల సమయంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ ‌సెక్టార్‌ ‌సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుదాస్‌పూర్‌ ‌సెక్టార్‌లోని…

31‌నుంచి పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

న్యూదిల్లీ,జనవరి3 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్‌6‌న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో మాదిఇగానే  ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ 2023-24‌ను…

31‌నుంచి పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

న్యూదిల్లీ,జనవరి3 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్‌6‌న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో మాదిఇగానే  ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ 2023-24‌ను…