Category జాతీయం

‌ప్రధాని ఇంటిపై ఎగిరిన డ్రోన్‌ ‌లాంటి పదార్థం

న్యూ దిల్లీ, జూలై 3 : దేశ రాజధాని దిల్లీలో ఉన్న ప్రధాని మోదీ నివాసంపై ఓ గుర్తు తెలియని వస్తువు ఎగిరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువుల్ని పోలీసులు గుర్తించలేదు. డ్రోన్‌ ‌లాంటి ఒక వస్తువు ప్రధాని మోదీ ఇంటిపై ఎగురుతున్నట్లు తెల్లవారుజామున 5 గంటలకు పీసీఆర్‌ ‌ఫోన్‌ ‌కాల్‌ ‌వచ్చిందని…

వైబి చవాన్‌కు ఎన్సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌ ‌నివాళి

ముంబై, జూలై 3 : మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌కు నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ  అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్‌ ‌ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ ఉదయం మంబై నుంచి సతారా జిల్లాలోని కరాడ్‌కు చేరుకుని యశ్వంత్‌రావు చవాన్‌ ‌సమాధిని సందర్శించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలను ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా…

భార్య శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన భర్త

మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వైనం భోపాల్‌, ‌జూలై 3 : మధ్యప్రదేశ్‌ ‌రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్‌లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేవా పరిధిలోని జివులా గ్రామానికి…

మహారాష్ట్ర రాకీయాల్లో బ్లాక్‌ ‌డే అన్న శివసేన ఎంపి సంజయ్‌ ‌రౌత్‌

‌ఫిరాయించిన ఎమ్మెల్యేలు వెనక్కి రావాలన్న శరద్‌ ‌పవార్‌ అజిత్‌ ‌పవార్‌పై శివసేన, శరద్‌ ‌పవార్‌ ‌మండిపాటు యథాతథంగా బెంగుళూరు విపక్షాల సమావేశం ఉంటుందని స్పష్టం ముంబై, జూలై 3 : ఎన్సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌ను వీడి ఆయన మేనల్లుడు అజిత్‌ ‌పవార్‌ ‌బీజేపీతో చేతులు కలపడం మహారాష్ట్ర రాజకీయాల్లో బ్లాక్‌ ‌డేగా శివసేన ఎంపీ…

మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం

బుల్దానాలో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం 25 మంది ప్రయాణికుల సజీవదహనం ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్‌, ‌క్లీనర్‌ ‌సహాయక చర్యలతో పాటు దర్యాప్టు చేపట్టిన పోలీసులు ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి ముంబై, జూలై 1 : మహారాష్ట్రలోని  బుల్దానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30…

కాలిపోయిన ప్రయాణికుల గుర్తింపునకు చర్యలు

ప్రమాదంపై దర్యాప్తు…మృతుల కుటుంబాలకు 7 లక్షల పరిహారం అవసరమైతే డిఎన్‌ఎ ‌టెస్ట్ ‌చేస్తామన్న రాష్ట్ర డిప్యూటీ సిఎం ఫడ్నవీస్‌ ‌ముంబై, జూలై 1 : మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌తీవ్ర దిగ్భ్రాతి…

మీ అంకిత భావం సమాజానికి ఆశ, బలాన్ని ఇస్తుంది

డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా వైద్యులకు ప్రధాని శుభాకాంక్షలు న్యూ దిల్లీ, జూలై 1 : జూలై 1వ తేదీ డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా ప్రధాని మోడీ తన ట్వీట్‌లో డాక్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌లో ‘డాక్టర్స్ ‌డే సందర్భంగా మొత్తం వైద్యుల సంఘానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. మహమ్మారి సమయంలో వైద్యులు ధైర్యానికి,…

జూలై 20 నుంచి పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

పాత భవనంలో ప్రారంభమై ఆగస్టు 11న కొత్త భవనంలో ముగియనున్న సెషన్‌ న్యూ దిల్లీ, జూలై 1 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ శనివారం ఓ ట్వీట్‌ ‌ద్వారా తెలిపారు. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ…

ఇం‌ద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

విజయవాడ, జూలై 1 : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఉత్సవాలు జరిగే మూడు రోజులపాటు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.…