Category జాతీయం

నేడు పోర్ట్ ‌బ్లయర్‌లో కొత్త టర్మినల్‌ ‌బిల్డింగ్‌ ‌ప్రారంభం

హైదరాబాద్‌, ‌పిఐబి, జూలై 17 : నేడు పోర్ట్ ‌బ్లేయర్‌లో వీర్‌ ‌సావర్‌కర్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయం యొక్క నూతన ఇంటిగ్రేటెడ్‌ ‌టర్మినల్‌ ‌బిల్డింగును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రకృతి నుండి ప్రేరణను పొందిన ఈ భవనం యొక్క వాస్తుశిల్ప ఆకృతి ఒక శంఖం ఆకారాన్ని పోలివున్నట్లుగా కనుపిస్తుంది. దీవుల పర్యావరణం పైన కనీస…

చంద్రయాన్‌-3 ‌దేశ ప్రజల ఆశలను, కలలను నెరవేర్చుతుంది

హైదరాబాద్‌, ‌పిఐబి, జూలై 14 : చంద్రగ్రహానికి భారతదేశం చేపట్టిన మూడో లూనర్‌ ‌మిశన్‌ ‘‌చంద్రయాన్‌-3’ ‌యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి తన వివిధ ట్వీట్‌లలో – ‘‘భారతదేశం యొక్క అంతరిక్ష రంగం గురించి ప్రస్తావించవలసి వస్తే, 2023 జులై 14 వ తేదీని సదా…

ప్రమాదకర స్థాయికి యమునా నది

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇం‌టిని ముంచిన వద నీరు వజీరాబాద్‌ ‌వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌మూసివేత దిల్లీలో విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న…

రాహుల్‌ ‌గాంధీపై పరువు నష్టం కేసు

న్యూ దిల్లీ, జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ ‌మోదీ సుప్రీమ్‌ ‌కోర్టులో బుధవారం కేవియట్‌ ‌దాఖలు చేశారు. గుజరాత్‌ ‌హైకోర్టు తీర్పుపై రాహుల్‌ ‌గాంధీ అప్పీల్‌ను విచారించాలని ఆయన కేవియట్‌లో కోరారు. రాహుల్‌ ‌గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన…

హిమాచల్‌లో కొనసాగుతున్న వరుణ బీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా, జూలై 11 : ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దిల్లీ సహా హర్యానా, హిమాచల్‌‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా…

ఉత్తరాదిని వణికిస్తున్న కుంభవృష్టి

భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్‌ ‌నది వర్షాల కారణంగా 22 మంది మృతి చెందినట్లు గుర్తింపు మనాలిలో వరద బీభత్సంతో పర్యాటకుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై10:ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జమ్మూ-కశ్మీర్‌ ‌సహా ఉత్తరాదిలోని…

రేపు వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటన

సిఎం కెసిఆర్‌కు అధికారిక ఆహ్వానం హాజరవుతారా అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రధాని నరేంద్రమోదీ రేపు రాష్ట్ర పర్యటనుకు రానున్న సందర్భంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే గతంలో లాగా దూరం ఉంటారా లేక, వరంగల్‌ ‌సభలో పాల్గొంటారా అన్నది నేడు స్పష్టం కానుంది.…

అనారోగ్యం వల్లే కేబినేట్‌కు దూరం

రాజీనామా వార్తలు సరికాదు నేను ఎప్పుడూ ఏ పదవీ అడగలేదు క్రమశిక్షణ గలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా ప్రధాని వరంగల్‌ ‌సభ తరవాత పార్టీ పగ్గాలు వి•డియాతో కేంద్ర మంత్రి కిషన్‌ ‌‌రెడ్డి ప్రధాని పర్యటన ఏర్పాట్లకు గాను మూడు రోజులు వరంల్‌లోనే మకాం న్యూ దిల్లీ, జూలై 5 : అనారోగ్యం వల్లే…

రాయల సీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా

విజయవాడ, జూలై 3 : నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా కోసం పోరాటం కోసం ఈనెల 28న ఛలో ఢిల్లీకి రాయలసీమ స్టీరింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌బైరెడ్డి రాజశేఖర్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై బైరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. గతంలో కర్నూలు రాజధానిగా పెట్టి మళ్లీ హైదరాబాద్‌…