ఉత్తరాదిలో వరదల బీభత్సం
నదిలో చిక్కుకున్న బస్సు జేసీబీ సాయంతో యాత్రికులను రక్షించిన అధికారులు బిజ్నోర్, జూలై 22 : ఉత్తరాదిలో వరదల బీభత్సం కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్ నుంచి మొదలుపెడితే యూపీ వరకు నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ దగ్గర నదీ ప్రవాహంలో ఓ బస్సు చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి…
