Category జాతీయం

ధరల హెచ్చుతగ్గుల నివారణకు ఇరేడియేషన్‌ ‌పద్ధతి

విజయవాడ, జూలై 24 : కూరగాయలు, పప్పుదినుసులు, ఇలా నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాట ధరలు ఠారెత్తిస్తున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అయితే కొన్ని నిత్యవసర వస్తువులను నిల్వ ఉంచితే తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుగోలు చేసి చాలా రోజులు…

అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్‌

వాషింగ్టన్‌, ‌జూలై 24 : అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్‌ ‌సెనేట్‌ ‌గనుక బైడెన్‌ ‌ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్‌ ‌లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.  జో బైడెన్‌ ‌ప్రతిపాదన అయితే చేశారు…

జ్ఞానవాపి మసీద్‌ ‌కేసులో సర్వే ఆపండి

న్యూ దిల్లీ, జూలై 24 : జ్ఞానవాపి మసీదుపై సుప్రీమ్‌ ‌కోర్టు బ్రేక్‌ ఇచ్చింది. భారత పురావస్తు శాఖ సర్వేను ఆపాలంటూ స్టే విధించింది. ఈ నెల 26 వరకు సర్వే పనులు ఆపాలంటూ ఆదేశించింది. శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే దీనిపై…

తమిళనాడులో మహిళలకు శుభవార్త

చెన్నై, జూలై 24 : మహిళలకు తమిళనాడు సర్కారు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌   ‌మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్‌ ‌ప్రక్రియను ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార డీఎంకే ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని సర్కారు   నెరవేర్చింది. ఈ పథకం రాష్ట్రంలోని దాదాపు 1 కోటి…

మణిపూర్‌ ‌హింసాకాండపై పార్లమెంట్‌లో వాగ్వాదం

ఆప్‌ ఎం‌పీపై రాజ్యసభ ఛైర్మన్‌ ఆ‌గ్రహం హౌస్‌లోని వెల్‌లోకి దూకి నినాదాలు సభ నుంచి సస్పెండ్‌ ‌చేసిన రాజ్యసభ ఛైర్మన్‌ ‌న్యూ దిల్లీ, జూలై 24 : మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్‌ ఎం‌పీ సంజయ్‌సింగ్‌ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్‌…

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

ఈ నెల 26న  ప్రయోగించనున్న ఇస్రో ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం న్యూ దిల్లీ, జూలై 24 : ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ‌ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. చంద్రునిపైకి వెళ్లే మార్గంలో చంద్రయాన్‌-3 ‌మిషన్‌ను…

తంతుగా మారిన పార్లమెంట్‌ ‌సమావేశాలు

ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం వి. రామ్‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌…

వొచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యం

ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న ఇండియా ‘స్కామ్‌’‌లతో బ్యాంకింగ్‌ ‌రంగాన్ని నాశనం చేసిన యూపీఏ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ‘రోజ్‌గార్‌ ‌మేలా’ వర్చువల్‌గా యువతకు ప్రధాని జాబ్‌ ‌లెటర్‌లు అందజేత న్యూ దిల్లీ, జూలై 22 : ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్‌ ‌మారనుందని ప్రధాని నరేంద్ర…

అమెరికాలో బియ్యం కొరత

న్యూ దిల్లీ, జూలై 22 : అమెరికాలోని బియ్యం కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ఎన్నారైలు బియ్యం కోసం స్టోర్లకు ఎగబడుతున్నారు. ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ సూపర్‌ ‌మార్కెట్లకు వెళ్లి బియ్యాలను కొనేందుకు పోటీ పడుతున్నారు. భారత్‌ ‌నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ ‌నిషేధం విధించడంతో ఇక అమెరికాలో బియ్యం కొరత ఏర్పడతుందనే భయంతో…