Category జాతీయం

మహిళా బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్దతు

ఓబీసీలను మోదీ సర్కార్‌ ‌నిర్తక్ష్యం చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌వెల్లడి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే, బిల్లులో ఓబీసీ  కోటా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ ‌వయనాడ్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై…

సెక్యులర్‌, ‌సోషలిస్ట్ ‌పదాలు ఎక్కడ??

రాజ్యాంగం నుంచి పదాలు మిస్సింగ్‌.. ‌కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభాపక్షనేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి విమర్శలు మహిళా బిల్లుపైనా పార్లమెంట్‌లో వాడివేడి చర్చ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌నూతన పార్లమెంట్‌ ‌భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమకు ఇచ్చిన రాజ్యాంగం కాపీలలో ‘సెక్యులర్‌’, ‘‌సోషలిస్ట్’ అనే పదాలు కనిపించడం లేదని కాంగ్రెస్‌ ‌లోక్‌సభాపక్షనేత…

చారిత్రక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు లోక్‌ ‌సభ ఆమోదం

అనుకూలంగా 454 వోట్లు..వ్యతిరేకంగా రెండు వోట్లు వ్యతిరేకించిన ఇద్దరు ఎంఐఎం సభ్యులు మ్యాన్యువల్‌ ‌పద్ధతిన వోటింగ్‌ ‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు ఎట్టకేలకు లోక్‌ ‌సభ ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్‌…

మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి.మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్ధతు

వెంటనే అమలు చేయండి కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత సోనియా గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అమలులో జాప్యం జరిగితే.. అది భారత మహిళలకు తీరని అన్యాయం చేసినట్లేనని కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియాగాంధీ అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై విపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభిస్తూ…మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు…

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదు

కేయూ మల్టీ డీన్ ఫ్యాకల్టీ ఫోరం వెల్లడి కాళోజీజంక్షన్,(హన్మకొండ),సెప్టెంబరు 19, ప్రజాతంత్ర : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాటగిరి – II  పి హెచ్. డి అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నే జరిగిందని, ఏలాంటి అక్రమాలు జరగలేదని కేయూ డీన్ ఫ్యాకల్టీస్ ఫోరం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను తీవ్రంగా ఖండించారు.  2017 నుండి…

బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఏకగ్రీవంగా ఆమోదించండి : ప్రధాని మోదీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో ప్రసంగించిన మోదీ..ఈ బిల్లుకు కేబినెట్‌ ‌భేటీలో…

ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా సెంట్రల్‌ ‌హాల్‌

4 ‌వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం ఇకపై సంవిధాన్‌ ‌సదన్‌గా పాత పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాలు విశేషాలను వివరించిన ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ ‌భవనంలోకి సభ్యులు ప్రధాని మోదీ వెంట నడిచిన మంత్రులు గ్రూపు ఫోటో దిగిన పార్లమెంట్‌ ‌సభ్యులు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌సెంట్రల్‌ ‌హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు…

లోక్‌ ‌సభకు మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

నేడు చర్చ…అనంతరం ఆమోదం పొందే అవకాశం మహిళా బిల్లు తమదేన్న సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు : కె కేశవ రావు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్మ్రాత్మక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తరవాత..…