జీఎస్టీ ఘన విజయం

సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ‘కేంద్ర బడ్జెట్ 2024-25’ను ప్రవేశపెడుతూ, జిఎస్టి వాణిజ్యం, పరిశ్రమలకు సమ్మతి భారం కలిగించడంతో పాటు, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించిందని, అదే సమయంలో సామాన్యుడిపై పన్ను…








