Category జాతీయం

ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు పెరుగుతున్న ఆదరణ

ఇంధన ఆదాతో పాటు…పర్యావరణహితం ప్రజల డిమాండ్‌తో పలు కంపెనీల ఉత్పత్తి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25: ‌సంప్రదాయ ఇంధనం బదులు విద్యుత్‌ ‌ఛార్జీతో నడిచే వాహనాలకు ప్రోత్సాహం పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. దీంతో ఇంధనం ఆదాతో పాటు, కాలుష్యం కూడా అరికట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌…

తొలిసారి వోటు వేయనున్న 93 ఏళ్ల వృద్ధుడు..

రాయ్‌పుర్‌,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌25: అసెంబ్లీ ఎన్నికలు సపిస్తోన్న వేళ  ఛత్తీస్‌గఢ్‌ ‌లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. నక్సల్‌ ‌ప్రభావిత జిల్లా కాంకర్‌లోని భైంసాకన్హర్‌ ‌గ్రామంలో  93 ఏళ్ల వృద్ధుడు తొలిసారి తన వోటును నమోదు చేసుకున్నారు. దాంతో ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మొదటిసారి వోటు  హక్కును వినియోగించు కోనున్నారు. అర్హులై ఉండి, వోటర్ల…

పుట్టే ప్రతి ఏడుగురు శిశువుల్లో ఒకరు విదేశీ సంతతి వారే..

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 25: ‌గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో వలస జనాభా పెరిగింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన జనాభా లెక్కల  నివేదిక ప్రకారం చట్ట బద్ధంగానూ, అక్రమంగా వలస వచ్చిన వారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం కన్నా  ఎక్కువే.  2022 జూలైతో పోలిస్తే అమెరికా జనాభా 33 కోట్ల పై చిలుకుగా…

‌బ్రిజ్‌భూషణ్‌ ‌కు బిగుస్తున్న ఉచ్చు

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా(డబ్ల్యూఎఫ్‌ఐ) ‌మాజీ చీఫ్‌, ‌బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ ‌సింగ్‌కు ఉచ్చు బిగుస్తున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఆయనకు…

నగదు పోయిందా..ఐతే ఇలా చేయండి

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25: ‌యూనిఫైడ్‌  ‌పేమెంట్స్ ఇం‌టర్‌ (‌యూపీఐ) రాకతో  దేశంలో డిజిటల్‌ ‌లావాదేవీల విప్లవం మొదలైంది. దీని ద్వారా సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లతో ఈ యూపీఐ లావాదేవీల్లోనూ ఇబ్బందిపడుతుంటాం. ముఖ్యంగా ఒకరికి బదులుగా మరొకరికి నగదును బదిలీ…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే…

సరళంగా భారతీయ భాషల్లో చట్టాలు

రూపొందిండానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 23 : ‌సరళమైన పద్ధతిలో, భారతీయ భాషల్లో చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో న్యూ దిల్లీ విజ్ఞాన్‌ ‌భవన్‌లో రెండు రోజుల…

కేంద్రానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ది లేదు

చర్చలో విపక్ష మహిళా ఎంపిల విమర్శ తిప్పికొట్టిన మంత్రి స్మృతి ఇరానీ 181 మంది మహిళలు వస్తారన్న హేమమాలిని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పై లోక్‌సభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు…