Category జాతీయం

జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌…

న్యాయం కోసం… రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ్‌’ యాత్ర

తూర్పున మణిపూర్‌ నుండి పశ్చిమాన ముంబయి వరకు…తీవఙవతీంవ తీశీబఅస -జనవరి 14 నుంచి మార్చి 20 వరకు -14 రాష్ట్రాలు…85 జిల్లాలు…6200 కిలోవిూటర్లు -ఇంఫాల్‌లో ఫ్లాగ్‌ ఆఫ్‌ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే   న్యూ దిల్లీ , డిసెంబరు 27 : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మరియు మాజీ అధ్యక్షుడు…

CM Revanth Met PM Modi: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి..

పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి రాష్ట్రానికి రావల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి సిఎం రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడిరచిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసామని వెల్లడి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26 : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని…

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపిసి, సిఆర్‌పిసిల స్థానంలో కొత్త చట్టాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత`2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత`2023, భారతీయ న్యాయ సంహిత`2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం…

లోక్‌సభ ఎన్నికలపై బిజెపి నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, వోట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది.…

కొత్త వేరియంట్‌తో కర్నాటక అప్రమత్తం

వేడుకలకు వచ్చే ప్రయాణికులకు టెస్టులు…కేరళ నుంచి వచ్చే పర్యాటకులపై దృష్టి బెంగళూరు,డిసెంబర్‌23:  ‌కేరళలో కరోనా కొత్త వేరియంట్‌ ‌వ్యాప్తితో పక్క రాష్ట్రాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా కర్నాటక అప్రమత్తం అయ్యింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ‌కొత్త వేరియంట్‌ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కర్నాటక రాష్ట్రంలో ముప్పు పొంచి ఉందనే భయం వెంటాడుతోంది. పొరుగు రాష్ట్రం…

ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా

జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు భద్రతా వైఫల్యంపై  ప్రభుత్వంపై విమర్శలు భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ, డిసెంబర్‌22 : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను…

పార్లమెంట్‌లో స్మోక్‌ ‌బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్ న్యూదిల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ ‌స్మోక్‌ ‌వెదజల్లడం దేశవ్యాప్తంగా…

పార్లమెంట్‌ ‌భద్రత ఇక సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగింత

ఇటీవలి ఘటనలతో ప్రభుత్వం నిర్ణయం న్యూది•ల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న  క్రమంలో పార్లమెంట్‌ ‌భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్‌ ‌గా తీసుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్‌ ‌భద్రత పర్యవేక్షణను ఢిల్లీ పోలీస్‌ ‌విభాగం.. సెంట్రల్‌ ఇం‌డస్టియ్రల్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్…