Category జాతీయం

దేశానికి ’షిప్‌ ‌బిల్డింగ్‌ ‌హబ్‌’‌గా కొచ్చి

రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్‌ ‌సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న అదృష్టమన్న ప్రధాని మోదీ కొచ్చి, జనవరి 17 : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌ప్రాజెక్టులలో కొచ్చిన్‌ ‌షిప్‌యార్డ్ ‌లిమిటెడ్‌…

హైదరాబాద్‌లో ఆరాజెన్‌ ‌విస్తరణ

రూ.2000 కోట్ల పెట్టుబడులు..1500 కొత్త ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 17 : తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త…

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..

అదానీ ట్రూప్‌ ‌రూ.12400 కోట్లు ఆరాజెన్‌ ‌విస్తరణ రూ.2000 కోట్లు గోడి ఇండియా రూ.8000 కోట్లు   పంప్డ్ ‌స్టోరేజీ ప్రాజెక్ట్ ‌రూ 9,000 కోట్ల్లు వెబ్‌ ‌వెర్కస్ ‌రూ. 5,200 కోట్లు దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కుదిరిన ఒప్పందాలు రాష్ట్రంలో అదానీ ట్రూప్‌ ‌భారీ పెట్టుబడులు త్వరలోనే స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు దావోస్‌లో సీఎం…

ఆసక్తిగా మారనున్న పార్లమెంటు ఎన్నికలు

రాష్ట్రంనుండి పోటీకి మోదీని ఆహ్వానించాలని బిజెపి, సోనియాకోసం తీర్మానం చేసిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో తెలంగాణ గళంకోసం కెటిఆర్‌, కవితలంటున్న బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)     తెలంగాణలో త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిగా మారనున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు, జాతీయ పార్టీగా విస్తరించే…

పార్లమెంట్‌ ఎన్నికలపై కసరత్తు

భేటీ అయిన బిజెపి అగ్రనేతలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం హైదరాబాద్‌,ప్రజాంత్ర, జనవరి8 :  అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజు కోవాలని చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందా లని…

న్యాయం జరిగే వరకు రాహుల్‌ ‌యాత్ర

14 నుంచి 66 రోజుల పాటు న్యాయ్‌ ‌యాత్ర భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగో విడుదల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి6:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న ’భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

రాహుల్‌ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే కాంగ్రెస్‌ అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అన్న షర్మిల పార్టీ ఆదేశిస్తే..అండమాన్‌ వెళ్లమన్నా వెళతా తండ్రి వైఎస్‌ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటన రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక       న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి4: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ…

ఇస్రో మరో శిఖరం చేరింది

‘పీఎస్‌ఎల్‌వీ-సీ58’ విజయవంతంపై సిఎం రేవంత్‌ రెడ్డి హర్షం శాస్త్రవేత్తలకు అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి…

అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం   అయోధ్య, డిసెంబర్‌ 30 : యావత్‌ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం…