Category జాతీయం

రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి

బ్యాంకు రుణాలు పొందేందుకు కేంద్రం ‘గ్యారంటీ’ ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు హర్యానా, ఫిబ్రవరి 16 : రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని తెలిపారు. రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో…

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన

‘ఛలో దిల్లీ’  నిరసనల్లో  గుండెపోటుతో  రైతు మృతి న్యూదిల్లీ, ఫిబ్రవరి 16 : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ రైతులు దిల్లీ చలో కార్యక్రమంతో నిరసనకు దిల్లీ బాటపట్టిన విషయం తెలిసిందే.  ఆందోళనకు మద్దతుగా శుక్రవారం సంయుక్త కిసాన్‌ మోర్చా.. గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పలు పార్టీలు,…

రాయ్‌బరేలీతో మా కుటుంబ బంధాన్ని మాటల్లో చెప్పలేను

పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభినందనలు మీరంతా నన్ను మీ మనిషిగా అక్కున చేర్చుకున్నారు రాయబరేలీ వాసులకు సోనియా గాంధీ లేఖ రాయబరేలీ, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ తన నియోజక వర్గమైన రాయబరేలీ వాసులకు ఒక లేఖ రాశారు.  రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన సోనియా..ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని…

ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం

విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానమన్న సుప్రీమ్‌ కోర్టు వివరాలు, దాతల పేర్లను వెల్లడిరచాలని ఎస్‌బిఐకి ఆదేశం సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ హర్షం…మోదీ ప్రభుత్వానికి కమీషన్లకు మాధ్యమంగా మారిందని రాహుల్‌ విమర్శ న్యూదిల్లీ, ఫిబ్రవరి 15 : రాజకీయ పార్టీలకు ఎలక్షన్‌ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకో కిందకే వొస్తుందని సుప్రీమ్‌…

హస్తినలో రైతన్నల సింహగర్జన

మద్ధతు ధర సహా అపరిషృత డిమాండ్ల కోసం నిరసనలు ఎక్కడిక్కడ పోలీసుల అరెస్టు…డ్రోన్ల సాయంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగం పంజాబ్‌-హర్యానా బోర్డర్‌లో యుద్ధ వాతావరణం నగరాన్ని అష్ట దిగ్బంధనం మరో సుధీర్ఘ ఉద్యమానికి సిద్ధమయిన రైతులు (జాజుల దినేష్‌, సామాజిక విశ్లేషకులు): న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : 2020లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు…

ధర్నా చేస్తుంటే రైతుల్ని పట్టించుకోరా?

డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నారు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల కోసం ‘‘ఎంఎస్‌పీ’’ చట్టం కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : డిమాండ్ల పరిష్కారం కోసం ఢల్లీిలో   నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడాన్ని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ  తప్పుపట్టారు. రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ…

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర షెడ్యూల్‌ మార్పు

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న యాత్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 12 : రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్‌ మార్పుకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్‌ యాత్ర ప్రవేశించనుంది.…

హుక్కా కేంద్రాలను నిషేధిస్తూ చట్టం

పొగాకు ఉత్పత్తుల ప్రచారం పైనా నిషేధం ఏకగ్రీవంగా ఆమోదించిన రాష్ట్ర శాసనసభ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హుక్కా సెంటర్లపై నిషేధం విధించింది. ఈ మేరకు హుక్కా కేంద్రాలను నిషేదించే సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు ప్రవేశ పెట్టగా సభ…

మన్మోహన్‌ సేవలు నిరుపమానం

ఆయన నిబద్దత ఎంపిలకు ఆదర్శరం రాజ్యసభలో ప్రధాని మోడీ వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి8: మాజీ ప్రధాని డా.మన్మోహన్‌ సింగ్‌ను  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..డా. మన్మోహన్‌ సింగ్‌ తన ఆరోగ్యం బాలేనప్పుడు కూడా వీల్‌ చైర్‌లో పనిచేశారని…