Category ఎడిటోరియల్

ప్రత్యమ్నాయ జాతీయ ఎజండా

కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక రాజకీయ కూటమి ఏర్పటుకు సన్నాహాలు జరుగుతున్నాయను కుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అం‌దరినీ ఆశ్చర్యంలో పడవేస్తూ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా బిజెపి, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసే దిశలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన…

ఆద్యంతం ఆ రెండు పార్టీలే కెసిఆర్‌ ‌టార్గెట్‌

‌తెరాస ఇరవై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ఆ పార్టీ ప్లీనరీలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ప్రసంగమంతా బిజెపి, కాంగ్రెస్‌ ‌లక్ష్యంగానే సాగింది. భారతదేశం శాంతికాముకమైనది. అలాంటి దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు  దేశ శ్రేయస్సుకు గొడ్డలిపెట్టుగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75…

టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో జాతీయ పార్టీ ప్రస్తావన ?

బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్న టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఈసారి ప్రత్యేకతను సంతరించుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతీ ప్లీనరీలో పార్టీ సాధించిన విజయాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలను వల్లెవేయడం జరుగుతున్నది. కాని, ఈసారి మరో కొత్త అధ్యాయానికి తెరదీయబోతున్నట్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వారు…

2050 ‌నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య

దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి సమస్యలున్నాయని సర్వేలు చెపుతున్నాయి. ప్రతీ లక్ష మంది జనభాలో 291 మందికి ఈ సమస్య ఉందనేది సర్వేల సారాంశం. వీరిలో ఎక్కువ శాతం 14 ఏళ్ళ లోపు వారే కావడం గమనార్హం. ఇలానే కొనసాగితే 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని…

‌ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌ ‌పునర్జీవం ?

ఎన్నికలవ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌కు పునర్జీవం కలుగుతుందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో ప్రస్తుతం ప్రశాంత్‌ ‌కిశోర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పక్షాన ఎన్నికల వ్యూహకర్తగా నిలిస్తే ఆ పార్టీ చాలావరకు విజయం సాధిస్తూ…

‌కాంగ్రెస్‌లో కదలిక

తెలంగాణ కాంగ్రెస్‌లో కదలిక మొదలైంది. ఇంతకాలంగా ఎవరికి వారుగాఉన్న నేతలంతా ఇప్పుడిప్పుడే సంఘటితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నిన్నటివరకు ఒకరిపై ఒ••రు బహిరంగంగా చేసుకున్న ఆరోపణలకు ఒక విధంగా ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడినట్లేననుకుంటున్నారు. ఈ పరిణామానికి సూత్ర ధారి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీయేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర…

రాష్ట్రపతి ఎన్నిక బిజేపీయేతర కూటమికి నాంది అవుతుందా ?

దేశంలో అధికార మార్పిడి కోసం గత కొంతకాలంగా  బీజేపీయేతర శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్రపతి ఎన్నిక ఒక మలుపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో జరిగే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుండే బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారు, ఎవరెవరు ఈ కూటమిలో…

కేంద్రంలో ఆధిపత్యం కోసం కెసిఆర్‌…‌ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి

కేంద్రంలోనిభారతీయ జనతాపార్టీని గద్దె దించేందుకు గత కొంతకాలంగా టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిజెపిని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలనన్నిటినీ కూడగొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో ఆయన పార్టీలతో సంబంధం లేని వారిని మధ్యవర్తులుగా వినియోగించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ అం‌టేనే రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట…

రాష్ట్రంలో రాజకీయ వార్‌ ..

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్‌ ‌నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్‌ ‌టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్‌ ‌తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే…