Category ఎడిటోరియల్

కేంద్రంలో ఆధిపత్యం కోసం కెసిఆర్‌…‌ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి

కేంద్రంలోనిభారతీయ జనతాపార్టీని గద్దె దించేందుకు గత కొంతకాలంగా టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిజెపిని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలనన్నిటినీ కూడగొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో ఆయన పార్టీలతో సంబంధం లేని వారిని మధ్యవర్తులుగా వినియోగించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ అం‌టేనే రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట…

రాష్ట్రంలో రాజకీయ వార్‌ ..

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్‌ ‌నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్‌ ‌టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్‌ ‌తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే…

వ్యూహకర్తల వెతుకులాటలో రాజకీయ పార్టీలు

దేశంలోఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల అవసరం పెరిగింది. గతంలోకన్నా ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య కూడా పెరిగింది. పేరుకు ప్రజాసేవకోసమనే చెబుతున్నప్పటికీ ప్రతీ రాజకీయ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే పార్టీల సంఖ్య పెరిగినట్లుగా ఆ పార్టీల లక్ష్యాన్ని చేరవేసే వ్యూహకర్తల లోటుమాత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అందుకే వ్యూహరచనకోసం ఇతరులపైన అధారాపడాల్సిన…

‌కాంగ్రెస్‌కు పూర్వవైభవం..?

కాంగ్రెస్‌కు పూర్వవైభవం రానుందా ? 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌తిరిగి అధికారంలోకి రానుందా ? ఇంతకాలంగా ఉన్న ఆపార్టీలోని అంతర్ఘత కలహాలకు, పరస్పర విమర్శలకు ఇక తెరపడనుందా? కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లకు మళ్ళీ ప్రాధాన్యత లభించనుందా ? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ…

ఇం‌తకూ వడ్లు ఎవరు కొంటరు..!

గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన…

దేశ రాజకీయాల్లో ప్రత్యేతను చాటుకుంటున్న ‘ఆప్‌’

‌దేశ రాజకీయాల్లో ఆనతి కాలంలోనే  ఆమ్‌ ఆద్మీపార్టీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక అతి సామాన్యమైన వ్యక్తి నెలకొల్పిన పార్టీ ఇది. అంతేకాదు రాజకీయాలంటే బాగా డబ్బు, డాబు, కండబలం ఉన్నవారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతి సామాన్యులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి, పాలనా అధికారాన్ని చేపట్టవచ్చని…

గందరగోళంగా మారిన వరి కొనుగోలు

వరి కొనుగోలు మరోసారి గందరగోళంలోపడింది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదన్నది కేంద్రం ప్రభుత్వాలు పరస్పరం విమర్షించుకోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వరి కొనుగోలు విషయంలో ఏర్పడిన గందరగోళమే, ఈ వేసవిలో కూడా ఏర్పడనుందని రైతులో భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో అమీ…

రష్యాకు భారత్‌ ‌భయపడుతున్నదా ?

రష్యా వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే విషయంలో భారత్‌ ‌వెనుకాడటం చూస్తుంటే రష్యాను చూసి భారత్‌ ‌భయపడుతున్నదన్నది స్పష్టమవుతున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సందర్భంగా ‘నాటో’ దేశాలు రష్యాపై పలు ఆంక్షలను విధిస్తూ వొస్తున్నాయి. దీనివల్ల రష్యా ఆర్థిక పరిస్థితి క్రమేణా క్షీణిస్తూ వస్తున్నది. రష్యాలో నిత్యవసరాల ధరలు మిన్నంటుతున్నాయి. ఉపాధి…

వెన్నాడుతున్న మహమ్మారి

కొరోనా మహమ్మారి ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడు వేరియంట్‌లతో ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. కొట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేయడంతోపాటు, లక్షల సంఖ్యలో జనాన్ని ఆహుతి తీసుకుంది. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఆవహించిన ఈ మహమ్మారి థర్డ్ ‌వేరియంట్‌తో కాస్తా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌పేరుతో…