Category ఎడిటోరియల్

నిన్నటివరకు మునుగోడు – నేడు ప్రోటోకాల్‌ ‌వివాదం

మునుగోడు వివాదం ఇంకా చల్లారనేలేదు. ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మద్య మరో వివాదం చోటుచేసుకుంది. అది పార్టీల మధ్య నే కాకుండా ఇప్పుడు ప్రభుత్వాల మధ్య వ్యవహారంగా మారింది. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. అదే ఇప్పుడు వివాదగ్రస్తమవుతున్నది. మోదీ రాక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విషయంలో కావాలనే…

మును‘గోడు’ పరిష్కార దిశగా..

మునుగోడు లో నెల రోజులకు పైగా జరిగిన యుద్ధం ముగిసింది. అనుకున్నంతగా కాకపోయినా అధికార పార్టీ ఈ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి అనేక వాగ్ధానాలు చేశాయి. వారిలో ముఖ్యంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు…

మునిగోడులో గెలిచింది ఎవరు … ఓడింది ఎవరు ?

మునిగోడు ఉప ఎన్నికల్లో వాస్తవంగా గెలిచింది ఎవరు.. ఓడింది ఎవరన్న విషయంలో రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా నైతికంగా తామే గెలిచామంటోంది బిజెపి. అధికార పార్టీ తన అధికార దర్పాన్ని విస్తృతంగా వాడుకోవడం వల్ల సాంకేతికంగా టిఆర్‌ఎస్‌ ‌గెలిచినా ఆ గెలుపు గెలుపు అనిపించుకోదన్నది…

మూడు పార్టీల్లో మనుగోడు ఎవరిదో…?

మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా  సాగింది. ఈ మూడు పార్టీలు…

దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై…!

ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానముంది. అంతటి ఉన్నత దేశం అపహాస్యంపాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం సమంజసంకాదు. ఈ విషయాన్ని ఎంతో భారమైన మనస్సుతో, దుఖంతో చెబుతున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి చేసిన మీడియా ప్రసంగం ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ దేశంలో నెలకొనిఉన్నాయి. ప్రజాస్వామ్య…

పాఠం నేర్పుతున్న మును ‘గోడు’

గత నెల రోజులుగా మునుగోడు లో జరుగుతున్న ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం అయిదు గంటల్లోగా ఎంత వీలైతే అంత మంది వోటర్లను స్వయంగ కలుసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏ పార్టీ ఎంత మందిని ప్రభావితం చేయగలిగింది, దానివల్ల ఎవరు లాభపడేది, ఏ పార్టీ ఏ మేరకు నష్టపోయేదన్న…

నిన్నటి వరకు చూసింది ట్రైలరే…

నిన్నటివరకు దేశం మొత్తం చూసింది ట్రైలరే.. ఇంకా చూడాల్సింది చాలా ఉందంటూ కెసిఆర్‌ ‌చెప్పిన దాన్నిబట్టి ఎంఎల్‌ఏల ఎర ఎపిసోడ్‌ అం‌తా వాస్తవమేనన్నది స్పష్టమవుతున్నది. గత మూడు రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇందులో వాస్తవంలేదని, అంతా కల్పనేనంటూ బిజెపితో పాటు టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు…

మునుగోడులో మొయినాబాద్‌ ‌ప్రభావం

మొయినాబాద్‌ ‌ఘటన మునుగోడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కింది వరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు తమదేనంటే తమదని ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాయి. అయితే మొయినాబాద్‌ ‌సంఘటన ఒక్కసారే అన్ని పార్టీలను కుదిపేసింది. ఈ ఘటన ఆయా…

కోర్టుకు చేరిన మోయినాబాద్‌ ‌ఘటన

మోయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్‌ ‌హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియాల్లో వొస్తున్న…