Category ఎడిటోరియల్

ఫలించిన మాణిక్‌ ‌రావ్‌ ‌ఠాక్రే మంత్రాంగం

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్‌ ‌రావు ఠాక్రే  మంత్రాంగం ఫలించింది. ఎట్టకేకలకు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న విభేదాలు ఒక కొలిక్కి వొ చ్చాయి. ఈ ఏడాదిలో వొస్తాయనుకుంటున్న శాసనసభ ఎన్నికలకు ఇప్పటినుండే కలిసికట్టుగా పనిచేయాలన్న సంకల్పం నాయకుల మధ్య వొచ్చే విధంగా ఆయన వారిని అనునయించగలిగారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే ఏ ఒక్కరికో పరిమితం…

ఎవరిది రైతు ప్రభుత్వం..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికివారే తమదే అసలైన రైతు ప్రభుత్వమని కితాబిచ్చుకుంటున్నాయి. దేశానికి వెన్నెముక, రైతే రాజు అంటూ వారికోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాల చేతలుమాత్రం రైతులు ఉద్యమించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామన్న మిషతో కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ…

పాకిస్తాన్‌కు జ్ఞానోదయం ?

భారత్‌ ‌పక్కలో బల్లెంలా ఇంతకాలం వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌కు నిజంగానే జ్ఞానోదయం అయిందా అంటే ఆ దేశ ప్రధాని తాజాగా చేసిన ప్రకటన అక్కడి రాజకీయ నేతల దృక్పథంలో కొంత మార్పును సూచిస్తున్నట్లుగా ఉంది. తాము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలద్వారానే పరిష్కరించుకోవలని తాము కోరుకుంటున్నట్లు ఇటీవల దుబాయ్‌కు చెందిన…

బహుముఖ పాలేరు

రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరుగాల్సిన రాజకీయాలు ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లావైపుగా సాగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఎంతలేదన్నా పదినెలల కాలం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం చుట్టూ రాజకీయ పరిభ్రమిస్తున్నాయి.  దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తుండడంతో ఆ జిల్లాకు ఎంత ప్రాధాన్యత…

‌వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంపైన ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా  బిజెపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఏదోఒక కార్యక్రమంతో రాష్ట్రంలో నిత్యం హడావిడిచేస్తోంది. తాజాగా…

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ…

ఠాకూర్‌ ఔట్‌… ‌థాక్రే ఇన్‌

‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న మాణిక్యం ఠాకూర్‌ ‌స్థానంలో కొత్తగా మాణిక్‌రావు థాక్రేను ఇన్‌చార్జీగా నియమించింది ఏఐసీసీ. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటినుండీ ఆ పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనాయి. దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదని,…

‌రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు కలకలం..

ముందస్తు ఎన్నికలపై రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. రెండు రాష్ట్రాల్లో త్వరితగతిన జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ దిశగా చర్చకు దోహదపడుతున్నాయి. దానికి తగినట్లుగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయికూడా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పర్చడంలో ఈ ప్రభుత్వాలు తొందరపడుతున్నాయి. షెడ్యూల్‌ ‌ప్రకారం ఏపిలో 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి…

ఏపిలో బిఆర్‌సీ ఎంట్రీతో మారనున్న సమీకరణలు

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఎం‌ట్రీతో అక్కడి రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది . నిన్నటి వరకు ఏపీలో  ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్న అభిప్రాయముంది. ఇక్కడ అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్‌, ‌తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.…