Category ఎడిటోరియల్

హిందీ కమ్‌జోరా .. తెలంగాణ వారే కమ్‌జోరా .

లోక్‌సభలో బుధవారం రూపాయి పతనంపైన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చేసిన వ్యాఖ్యలపట్ల తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరాలను వ్యక్త చేస్తున్నది. తోటి సభ్యుడిని కించపర్చే విధంగా మాట్లాడటం మంత్రి హోదాలో ఉన్న సీతారామన్‌కు తగిందికాదన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు మొదటినుండీ భాష విషయంలో…

కాంగ్రెస్‌ ‌పార్టీకి అధికారంలోకి రావాలని ఉందా?

కాంగ్రెస్‌ ‌పార్టీకి తిరిగి అధికారంలోకి రావాలని ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి ఇప్పటివరకు అన్నీ ఓటములనే చవిచూస్తూ వొస్తున్నది. దానికి తగినట్లుగా స్వయం అపరాధాలను మూటగట్టుకుంటున్నదాపార్టీ. జాతీయ స్థాయి  మొదలు, వివిధ రాష్ట్రాల్లోని సీనియర్‌ ‌నాయకులు ఒక్కొక్కరు పార్టీ వీడిపోతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం ఆ…

హస్తినకు చేరుకున్న బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌దిల్లీ కి  చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని (బిఆర్‌ఎస్‌)‌గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌   అనుమతివ్వడంతో ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్‌  ‌పార్టీ కార్యాలయంలో  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ  సంబరం  జరిగింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా…

‌వెంకట్‌రెడ్డి ‘చెయ్యి’ జారతున్నాడా !?

కాంగ్రెస్‌ ‌సీనియర్‌నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముని బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నిక నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్య చేయడమే  ఇందుకు కారణం. గురువారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడిన తీరు త్వరలో పార్టీనివీడి వెళ్ళనున్నాడన్న విషయాన్ని స్పష్టంచేస్తున్నది. ప్రస్తుతం…

గవర్నర్‌ ‌వ్యవస్థపై మరోసారి వివాదం

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూల్చడానికి వినియోగపడుతున్న గవర్నర్‌ ‌వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్నది. ఈ మేరకు ఛలో రాజ్‌భవన్‌ ‌పేర బుధవారం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం ఆందోళనకరంగా మారింది. ఆందోళన కారులు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్త్  ‌చేపట్టినప్పటికీ, పోలీసులను తప్పించుకుని పలువురు రాజ్‌భవన్‌వైపు…

‌తెలంగాణపై ఇక బిజెపి దూకుడు

గుజరాత్‌ ఎన్నికలు ముగిసాయి. ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌సర్వేలన్నీ బిజెపికి అనుకూలమని చెబుతున్నాయి. గత మూడు దశాబ్ధాలుగా బిజెపినుండి గుజరాత్‌ను మరే పార్టీ గెలుచుకోలేకపోయిందన్నది మరో సారి దీనితో స్పష్టమవుతున్నది. ఒకసారి బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఎవరూ దాన్ని కబళించలేరని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన  ప్రసంగం ఈ సందర్భంగా గమనార్హం. అదే దృష్టితో తెలంగాణపైన…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌గాడిన పడనుందా !

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వ్యవస్థను ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్ఘత విబేధాలు, వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ముందునుండి అండగా నిలిచిన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిపైన కూడా ఆయన…

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో రాజకీయం సెగలుకక్కుతోంది. మునుపెన్నడూ లేనంతగా రాజకీయపార్టీల మధ్య వైశమ్యాలు చోటుచేసుకున్నాయి. ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో అపనిందను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా పార్టీల నాయకులమధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తారతమ్యాలు మరిచి ఒకరిపై ఒకరు ఆరోపణలేకాకుండా దాడులు పాల్పడుతున్నారు. ఆఖరికి విచారణ సంస్థలు రంగప్రవేశం చేసేవరకు ఈ గొడవలు చేరుకున్నాయి.…

నేడు గుజరాత్‌ ‌ప్రజల తీర్పు

దేశ మంతా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికలు రానే వొచ్చాయి. రెండు విడుతలుగా ఇక్కడ జరిగే ఎన్నికలు గురువారం ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడి ఎన్నికలకు ప్రాధాన్యం చేకూరింది. దాదాపుగా రెండున్నర శతాబ్ధాలకు పైగా గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంటూ…