Category ఎడిటోరియల్

ఒం‌టరి అవుతున్న బిఆర్‌ఎస్‌..

‌దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును కాంక్షించిన భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఇంతకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజల అవసరాలను తీర్చలేక పోయాయి. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోలేక పోవడం వల్లే ప్రజలు పురోగతిని సాధించలేక పోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్లై…

‌నోరుజారితే ఇక అంతే …

అసలే ఎన్నికల సీజన్‌. ఇలాంటి పరిస్థితిలో ఏ నాయకుడైనా నోరుజారాడే అనుకుందాం.. ఇక ఇంతే సంగతులు.  అందుకోసమే కాచుకుకూర్చున్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు దొరికిందే ఛాన్స్‌గా ఆ నాయకుడితో పాటు, ఆయన  కొనసాగుతున్న రాజకీయ పార్టీపై క్షణాల్లో విరుచుకు పడుతాయి. సంబంధిత  నాయకుడు ఏ సందర్భంలో అన్నాడో, ఏ ఉద్దేశ్యంగా అన్నాడన్న విచక్షణకు ఏ మాత్రం అవకాశం…

ఈసారికూడా పిఎం ను సిఎం ఆహ్వానించరా ?0000000

రాష్ట్రంలో రాజకీయాలు కీలకంగా మారుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో ప్రోటోకాల్‌ ‌ప్రకారం ఆయనను ఆహ్వానించడానికి వెళ్ళాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి కూడా ఎగ్గొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువొస్తానంటూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో దూసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి…

కిషన్‌రెడ్డికి మరోసారి టెస్ట్ ‌మ్యాచ్‌

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో మార్పులపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోపాటు మరికొందరు సీనియర్‌ ‌నేతలకు పార్టీ పదవులనిచ్చి కొద్ది కాలంగా పార్టీలో జరుగుతున్న అంతర్ఘత విభేదాలకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టగలిగామని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. కాని, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మరికొందరు నేతల్లో…

బి టీమ్‌తోనే పోటీ ..

ఒక వైపు గోలకొండపైన కాషాయ జంఢాను ఎగురవేసేందుకు భారతీయ జనతాపార్టీ వ్యూహ రచన చేస్తుంటే, ఆ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్‌ ‌విస్తృత ప్రచారం చేస్తోంది. కర్ణాటక  ఎన్నికల తర్వాత  తెలంగాణలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తన పంథా మార్చుకుంటోంది బిజెపి. రాష్ట్రంలో కేంద్ర నాయకుల పర్యటనలతోపాటు, రాష్ట్రపార్టీ రథసారథిని కూడా మార్చే ఆలోచనలో ఉంది.…

కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ హుళిక్కేనా..

వాస్తవంగా కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నుండి నేటి బిజెపి ప్రభుత్వ వరకు వరంగల్‌ ‌ప్రజలు కోచ్‌ ‌ఫ్యాక్టరీకోసం అనేక అంధోళనలు చేపట్టినా, ఇక్కడ మొండి చెయ్యి చూపించి ఇతర రాష్ట్రాల్లో మాత్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఇందిరాగాంధీ హత్య అల్లర్లను  సాకుగా తీసుకుని  పంజాబ్‌లో కోచ్‌ ‌ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తే, అసలు కొత్త…

దిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దిల్లీ  కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందనుకునేవారు. ప్రతీ చిన్న విషయానికి రాష్ట్ర (అప్పటి ఉమ్మడి) ముఖ్యమంత్రి దిల్లీ నాయకత్వంతో సంప్రదిస్తేగాని పనిజరిగేది కాదు. పాలనా విషయంలో నైతేనేమీ, పార్టీ మనుగడ విషయంలో నైతేనేమీ అంతా అధిష్టానం అనుమతితోనే సాగేది. ఆఖరికి  ఎన్నికల్లో అభ్యర్ధుల నిలబెట్టే…

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ లో జోష్‌ ..!

తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ‌తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో అధికారానికి దూరమైంది. ప్రజల కోరికమేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటంద్వారా తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తారని ఆశించిన కాంగ్రెస్‌కు ఆ అవకాశం…

ఇం‌తకూ ఏ రెండు పార్టీలు ఒక్కటిగా ఉన్నట్లో !!

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ  రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలు తీవ్రతరం అవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిత్యం రాష్ట్రంలో రాజకీయ వేడి రాచుకుంటోంది. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈ మూడు పార్టీలుకూడా ఒకదానిపైన ఒకటి నిందారోపణలు చేసుకుంటూ ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన…