Category ఎడిటోరియల్

తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోతున్నదా ..?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ తన అస్థిత్వాన్ని కోల్పోతున్నదా అన్న అనుమానం కలుగుతున్నది. తెలంగాణ ఏర్పడడానికి ముందు 2001 నుండి నిన్నమొన్న బిఆర్‌ఎస్‌ ఏర్పడే వరకు టిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రాంతానికి పెట్టనికోట అనుకున్నారు. ఎప్పుడైతే టిఆర్‌ఎస్‌- ‌బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందో దాని పరిధులు తుడిచిపెట్టినట్లైంది. నూతనంగా ఆవిర్భవించిన బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ…

కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నదా ..!!

కేంద్రం ముందస్తుకు సిద్దమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశంలో శరవేగంగా మారుతున్న  పరిస్థితులను గమనిస్తే నిజమేనేమో అనేట్లుగానే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌లు ఈ విషయంలో ఇప్పటికే తమ అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బిజేపి పార్టీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇటీవల ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి…

కాంగ్రెస్‌లో రెండు సీట్ల లొల్లి

రెండేసి సీట్ల కేటాయింపు విషయమై తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇంకా అభ్యర్ధుల ఎంపికపైనే ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్న క్రమంలోనే  తమతో పాటు తమ కుటుంబ సభ్యులకుకూడా స్థానం కేటాయించాలంటూ సీనియర్‌ నాయకులు చేస్తున్న ఒత్తిడి  తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నది. ఈ విషయం అధిష్టానం చూసుకుంటుందని స్థానిక నాయకత్వం చేతులు…

హాట్‌ ‌కామెంట్స్ … ‌హీట్‌ ‌డిస్‌కషన్స్

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య హాట్‌ ‌కామెంట్స్ ‌కొనసాగుతుండగా, పొత్తులు, సీట్ల సర్దుబాటుపైన పార్టీల మధ్య హీట్‌ ‌డిస్‌కషన్స్ ‌జరుగుతున్నాయి. తెలంగాణలో పలు రాజకీయపార్టీలు ‘సత్తా’ కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ ట్రై యాంగిల్‌ ‌ఫైట్‌ ఉం‌టుందన్నది గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అధికారానికి ఎప్పుడూ…

వరుస వివాదాల్లో రాహుల్‌గాంధీ

గెస్ట్‌ ఎడిట్‌: మండువ రవీందర్‌ రావు దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ బిజెపియేతర పక్షాలను కూడగట్టే బృహత్‌ కార్యక్రమంలో మునిగి ఉంటే, ఆ పార్టీ ఆశాజ్యోతిగా భావిస్తున్న రాహుల్‌ గాంధీ మాత్రం వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇటీవలనే పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్‌ నాలుగు నెలల తర్వాత తాజా పార్లమెంటు సమావేశాల్లో పున:ప్రవేశించారు.…

‌తప్పుడు అఫిడవిట్ల కేసులో మంత్రులు, ఎమ్మెల్యే లు..

శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండ•ంతో రాష్ట్రంలో ఒకపక్క రాజకీయ వేడి రాచుకుంటుంటే అధికార పార్టీలో మాత్రం ఆందోళన కొనసాగుతున్నది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే లలో  దాదాపు ఇరవైఐదు  మందిపైన కేసులుండడమే ఈ ఆందోళనకు కారణమైంది. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ ‌కమిషన్‌• ‌కు సమర్పించిన ధృవపత్రాలు సరిగాలేవని, లెక్కింపులో లోపాలున్నాయని, తమపై ఉన్న కేసులు, ఆస్తుల…

బిఆర్‌ఎస్‌కు కామ్రేడ్‌లు దూరమవుతున్నారా ?

అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కామ్రేడ్‌లకు మధ్య పొత్తు పొసగటంలేదా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో తాము బిఆర్‌ఎస్‌తోనే కలిసి పోటీచేస్తామని సిపీఐ, సిపీఎం పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక పక్క బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అ రెండు పార్టీలుకూడా ఒకదానితో ఒకటి కలిసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఈ…

మొన్న విద్యుత్‌..‌ నిన్న డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌వెంటపడిన రెండు జాతీయ పార్టీలు

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఆయా పార్టీలు మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ విద్యుత్‌ ‌విషయాన్ని తీసుకుని పెద్ద రభస చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామంటూ రాష్ట్ర…

అధికారమే లక్ష్యంగా కూటములు

రానున్న ఎన్నికల్లో దేశాధిపత్యాన్ని చేపట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే దేశంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే  ఏ ఒక్క పార్టీకో పూర్తిస్థాయి అధికారం లభించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, అంతకు ముందు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ ‌రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలువలేమన్న నిర్ణయానికి వొచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ…