Category Crime

భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా బంగారం రవాణా

లద్దాఖ్‌, ‌జూలై10:  భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ ‌బార్డర్‌ ‌పోలీసు  బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ ‌గురించి సమాచారం…

నగర శివారులో ప్రముఖ రియల్‌ ‌వ్యాపారి దారుణ హత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 10 : హైదరాబాద్‌ ‌సిటీ శివార్లలో ఘోరం జరిగింది. పెద్ద రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను దుండగులు హత్య చేశారు. షాద్‌నగర్‌ ‌లోని తన ఫాంహౌస్‌ ‌నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి.. కిరాతకంగా నరికి చంపారు. కమ్మరి కృష్ణను చంపిన తర్వాత..…

బాలికను గంజాయి మత్తులో దింపి అత్యాచారం

నేరెడ్‌మెట్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మత్తుకు బానిసైన యువకులు ఆ మత్తులోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు…

ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్‌, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…

ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొల్చారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో…

నార్కట్‌పల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

కారును వెనుక నుండి ఢీ కొట్టిన లారీ…ఆరుగురు మృతి మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బిఎల్‌ఆర్‌ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జనవరి, 29 : వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దైవ దర్శనం కోసం తమ పిల్లలను తీసుకుని ఆనందంగా విజయవాడ, మోపిదేవి క్షేత్రాలను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మరో నిమిషంలో ఇంటికి…

బాలానగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్‌ ఆటోను ఢీకొని 6 గురు దుర్మరణం  సంత దినం కావడంతో భారీగా జనాలు ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం  మృతులు మోతి ఘనాపూర్‌ బీహార్‌ వాసులు మహబూబ్‌ నగర్‌ , ప్రజాతంత్ర, జనవరి 5: మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని బాలనగర్‌ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

పటాన్‌చెరులో డివైడర్‌ను ఢీకోన్న స్కూటీ…ఇద్దరు విద్యార్థుల మృతి సూర్యాపేటలో లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్‌చెరు పట్టణం…

6గురిని బలిగొన్న పొగ మంచు

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్‌, ఆటో, లారీలు ఢీ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో  సరైనా…