Category ముఖ్యాంశాలు

మంత్రులతో సీఎం కేసీఆర్‌ ‌భేటీ

కేంద్ర మంత్రితో చర్చల వివరాలు వెల్లడించిన మంత్రులు సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ‌దిల్లీ వెళ్లి వొచ్చిన మంత్రులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి,…

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

నాలుగు రోజుల్లో మూడు సార్లు పెంపు హైదరాబాద్‌లో లీటరు పెల్రు ధర రూ. 110.91, డీజిల్‌ ‌ధర రూ.97.23 పెంపును సమర్థించుకుంటూ పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటనపై సర్వత్రా నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 25 : పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్‌ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా…

విద్యుత్‌ ‌ఛార్జీల పెంపుపై కాంగ్రెస్‌ ‌పోరాటం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : విద్యుత్‌ ‌చార్జీల పెంపు ఉద్యమ కార్యాచరణకు కమిటీ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయికి ఉద్యమం తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా నాయకులతో కమిటీ వేసి పనులు అప్పగించండని ఆయన సమావేశంలో కోరినట్లు…

విద్యుత్‌ ‌ఛార్జీలపై బిజెపి నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..దిష్టిబొమ్మల దహనం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ ‌ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్‌ ‌చేశారు.…

ధర్నాలు…. ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రాజకీయ పార్టీల నేతలు ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ ‌పెట్రో, గ్యాస్‌ ‌ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌విద్యుత్‌ ‌చార్జీల పేరుతో బీజేపీ ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రం అందోళనలు….ధర్నాలతో అట్టుడుకుతున్నది. అధికార టీఆర్‌ఎస్‌ ‌సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలో…

సమిష్టిగా ఉంటేనే గ్రామానికి గౌరవం వొచ్చింది

ఆలస్యమైనా ఆదర్శ వంతమైనా గ్రామంగా తీర్చిదిద్దారు దత్తత గ్రామం ఇబ్రహీమ్‌పూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మార్చి 24(ప్రజాతంత్ర బ్యూరో) : ‘సమిష్టిగా ఉంటేనే మీ గ్రామానికి గౌరవం వొచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు శుభాకాంక్షలు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది.…

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది

కరెంటు చార్టీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై  వేల కోట్ల భారం నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కొరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే…

మీకు మించిన అంబాసిడర్లు ఉండరు

బడులు, గుడులు కట్టించి స్వంత ఊరు రుణం తీర్చుకోండి అమెరికా పర్యటనలో ఎన్నారైలతో కెటిఆర్‌ ‌ముఖాముఖి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి కేటీఆర్‌ ‌ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ ‌కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో మీట్‌ అం‌డ్‌…

నిరుద్యోగులకు శుభవార్త 30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి శాఖల వారీగా జీఓ లు విడుదల ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఈమేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ…