Category ముఖ్యాంశాలు

9 ‌మెడికల్‌ ‌కాలేజీలు ఎక్కడ ఇచ్చారు

కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్‌ ‌కాలేజీలు కేటాయించామని కిషన్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను…

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్నిఅందుకున్న కె.సజయ   

  కేరళలోని త్రిసూర్ లో శుక్రవారం ,సెప్టెంబర్ 30, సాయంత్రం కేంద్ర సాహిత్య అకాడమీ వారి “2021వ సంవత్సరపు అనువాద పురస్కారాల”ను ప్రదానం చేశారు. కేరళ సంగీత, నాటక అకాడమీలోని ఎం.టి.మహ్మద్ స్మారక ధియేటర్ లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ అనువాదం చేసిన ‘అశుధ్ద భారత్’…

హైదరాబాద్‌ ‌మెట్రోకు జైపాల్‌ ‌రెడ్డి పేరు

ఉస్మానియా ముందు విగ్రహం పెట్టాలి విగ్రహావిష్కరణలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌సహా నేతల డిమాండ్‌ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత తమదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత కాంగ్రెస్‌ ‌నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా…

రాష్ట్రంలో 46,09,843 సభ్యులతో… 4,30,684 మహిళా స్వయం సహాయక సంఘాలు

8 ఏళ్లలో 65.95 లక్షల కోట్ల బ్యాంక్‌ ‌లింకేజీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు ఈ-కామర్స్ ‌సంస్థలతో ఒప్పందం హైదరాబాద్‌, ‌సెప్టెబర్‌ 30 : ‌జనాభాలో సగమైన మహిళలు సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం.…

తెలంగాణ విద్యార్థులకే మెజారిటీ మెడికల్  సీట్లు 

*బీ కేటగిరీ సీట్లలో 85% లోకల్ రిజర్వేషన్ *ఇక మీదట కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా *ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు స్వరాష్ట్రంలో ఉంటూ డాక్ట‌ర్ చ‌దవాల‌నుకునే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి…

జాతీయ పార్టీపై కెసిఆర్‌ ‌ముమ్మర కసరత్తు

దసరా నాటికి కొలిక్కి వొచ్చే అవకాశం అదే రోజు పార్టీ ప్రకటనకు ఛాన్స్ అం‌టూ కథనాలు హైదరాబాద్‌, ‌జాతీయ పార్టీకి సంబధించి సిఎం కెసిఆర్‌ ‌ముమ్మర్‌ ‌కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సిఎంలతో కలసి ముచ్చటించారు. అలాగే పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సిఎం KCR and Nithees…

ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో వరవరరావుకు నిరాశ

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో అభియోగాల నిరూపణకు…

దేశంలోనే మొదటి ఫారెస్ట్ ‌యూనివర్సిటీ

ప్రపంచంలో రష్యా, చైనా తర్వాత ములుగులో నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అటవీ సంరక్షణపైన సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక దృష్టి సకల సౌకర్యాలు, అన్ని హంగులతో ఫారెస్టట్ ‌కాలేజ్‌ ‌యూనివర్సిటీగా రూపాంతరం అసెంబ్లీ ఆమోదం తర్వాత పాలనాపరమైన నిర్ణయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 27 : ‌సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు…