Category ముఖ్యాంశాలు

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం

24 గంటల డెడ్‌లైన్‌…‌ ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి జాతీయ విధానం రావాలి…ఉత్తమ విధానం తీసుకుని వొస్తే మద్దతు కేంద్రానికి ఎదురుతిరిగితే సిబిఐ, ఈడి దాడులు పీయూష్‌ ‌గోయల్‌ ‌కాదు.. గోల్‌మాల్‌ ‌గోయల్‌ ‌కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి రైతులను కూలీలను చేసే ప్రయత్నం రైతులు బిక్షగాళ్లు కాదు…రోడ్లపైకి వొచ్చిఉద్యమిస్తారు చేతులు…

నేడు రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ

యాసంగి వడ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌నేడు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా యాసంగి వడ్ల కొనుగోలుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. సోమవారం దీక్ష సందర్భంగా కేంద్ర తమ స్పందనను తెలియజేయటానికి సిఎం కెసిఆర్‌…

హైరాబాద్‌లో బిజెపి దొంగ దీక్షలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 :  24 ‌గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో…

రేపటి నుంచి ప్రాణహిత పుష్కరాలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌రేపు బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణహిత పుష్కరాలకు వొచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కుమ్రం భీం జిల్లా తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కరీంనగర్‌ ‌జిల్లా సరస్వతీ బ్యారేజీ, ఆదిలాబాద్‌ ‌జిల్లా అర్జునగుట్ట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాల్లో…

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌కు మరో షాక్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతకు షాక్‌ ‌తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు.…

విభజన సమస్యలపై విచారణకు సుప్రీమ్‌ ‌కోర్టు అంగీకారం

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : 2014 ‌నాటి  ఆంధప్రదేశ్‌ ‌విభజనకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం అంగీకరించింది. ఆంధప్రదేశ్‌ ‌పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదాస్పద తీరులో ఆమోదించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లోని కీలక అంశాలలో ఒకటైన ఆంధప్రదేశ్‌ ‌విభజనను సవాల్‌ ‌చేసే సమయం కొద్దికాలానికి పనికిరానిదిగా మారినప్పటికీ……

‌ప్రోటోకాల్‌ ‌పాటించని జిల్లా అధికార యంత్రాంగం

‌భద్రాచలం, ఏప్రిల్‌ 11(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : గవర్నర్‌ ‌జిల్లా పర్యటనకు హెలీక్యాప్టర్‌ ‌లేకపోవడం చర్చనీయ అంశం అవ్వగా ప్రొటోకాల్‌ ‌ప్రకారం కలెక్టర్‌, ఎస్పీ హాజరై స్వాగతం పలకాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కూ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. గవర్నర్‌ ‌భద్రాచలం శ్రీరామపట్టాభిషేకానికి హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్‌ ‌దురిశెట్టి అనుదీప్‌, ఎస్పీ సునీల్‌…

చేతనైతే వడ్లు కొను…లేదంటే గద్దె దిగు

గంటసేపు ధర్నా చేయలేని మీరు దేశాన్ని పాలిస్తారా? వడ్లు ప్రతీ గింజా కొనే వరకూ సీఎంను వదలం మోదీని గద్దె దింపే దమ్ము కేసీఆర్‌కు లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌కు చేతనైతే రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనాలానీ, లేదంటే గద్దె దిగాలని…

శ్రీ ‌రామ మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ ‌తమిళి సై

రైలు మార్గంలోనే భదాద్రికి.. జిల్లాలో మూడు రోజుల పర్యటన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్‌ ‌భద్రాచలం, ఏప్రిల్‌ 09(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 11వ తేదీ సోమవారం నాడు నిర్వహించనున్న స్వామివారి మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌రానున్నారు. పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే భద్రాచలం పట్టణంలో…