Category ముఖ్యాంశాలు

వందలాది యూఎస్ విమానాల రద్దు

– అమెరికా షట్‌డౌన్ ప్రభావం  ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 7: అమెరికాలో షట్‌డౌన్ ప్రకటన తరువాత శుక్రవారం యునైటెడ్ స్టేట్స్‌లో విమానాల రద్దుల పరంపర మొదలైంది. అయితే ఉదయం వేళ ప్రధాన విమానాశ్రయాలు చాలా వరకు మామూలుగానే పనిచేస్తున్నట్లు కనిపించాయి. ఈ వారంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ కోతలను ప్రకటించింది. షట్‌డౌన్…

రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌ మెయిలర్‌

– వికాసమా.. విధ్వంసమా ఆలోచించుకోవాల్సిన స‌మ‌యం ఇది ~ అన్ని రంగాల్లో తిరోగమనం.. క్రైంలో పురోగమనం – ‘మీట్‌ ద ప్రెస్‌’లో ఓటర్లకు హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: రేవంత్‌ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.. రాష్ట్రంలో నలుగురు రేవంత్‌ బ్రదర్స్‌ మాత్రమే హ్యాపీగా ఉన్నారు.. రెండేళ్ల రేవంత్‌ పాలన అరాచకాలకు…

మోదీ గొప్ప వ్యక్తి , నా మిత్రుడు

– 2026లో భారత్‌లో పర్యటిస్తా – వాణిజ్య సంబంధాలను పటిష్టం చేస్తా – డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,నవంబర్‌7: అమెరికా- భారత్‌ మధ్య టారిఫ్‌ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తన మిత్రుడు అంటూ…

దేశ గౌరవం, సమగ్రతకు పునరంకితమ‌వుదాం

– వందేమాతరం గీతం ఉత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: వందేమాతరం గీతాన్ని రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ చారిత్రక సమయంలో అందరం మన ఆత్మగౌరవం, దేశ గౌరవం, సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…

నిష్పక్షపాతంగా వ్యవహరించని అధికారులు

– కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లకు కొమ్ముకాస్తున్నారు ~బీజేపీ స‌భ‌కు ముందుగా అనుమ‌తి కోరినా నిరాక‌ర‌ణ‌ – మాంగటి గోపీనాథ్‌ మృతిపై విచారణ జరిపించాల్సిందే – రేవంత్‌, కేటీఆర్‌ మధ్య గోపీనాథ్‌ ఆస్తుల వ్యవహారం – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఎన్నికల కమిషన్‌, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, కాంగ్రెస్‌,…

టోపీ పెట్టుకునే రోజొస్తే తల నరుక్కుంటా

– కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ కోరే దమ్ముందా? – కాంగ్రెసోళ్లు తురకోళ్ల టోపీ పెట్టుకుని డ్రామాలాడుతున్నరు – 70 శాతం హిందువుల సత్తా ఏందో చూపించండి – మాగంటి గోపీనాథ్‌ చావుకు కేటీఆరే కారణం – రేవంత్‌కు దమ్ముంటే గోపీనాథ్‌ చావుపై విచారణ జరిపించాలి – బోరబండ సభలో కేంద్ర మంత్రి సంజయ్‌…

బీహార్‌ ‌తొలి విడతలో 60.13 శాతం పోలింగ్‌

-‌ ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ ‌- డిప్యూటి సిఎం సిన్హా కారుపై దాడి పాట్నా, నవంబర్‌ 6:‌ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్‌ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ ‌పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్‌ ‌నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. బీహార్‌ ‌రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు…

జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన బాట తప్పదు

– టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్పష్టం హయత్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం జర్న లిస్టుల సమస్యలను విస్మరిస్తే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌  ‌జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) స్పష్టం చేసింది. శంకర్‌ ‌పల్లి మండలంలోని పొద్దటూరులో యూనియన్‌…

జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా సాగాలి

– చిన్న ఏమరుపాటు కూడా పనికి రాదు – ఈ మూడు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి – ప్రతి వోటరును కలిసి మన వాయిస్‌ ‌వినిపించాలి – బిఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలి – మంత్రులు, పార్టీ నేతలకు సిఎం దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో చిన్నపాటి…