Category ముఖ్యాంశాలు

కెసిఆర్‌ ‌పతనం మొదలయ్యింది

మరో ఏడాది కాలంమాత్రమే మిగిలింది టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు టిఆర్‌ఎస్‌ ‌తొత్తు అధికారులకు మిత్తితో సహా చెల్లించాల్సిందే ఖమ్మం సన్నాహక సమావేశంలో రేవంత్‌ ‌ప్రకటన ఖమ్మం,ఏప్రిల్‌26: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పతనానికి 365 రోజులే మిగిలున్నాయని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.…

కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందాలు

కాంగ్రెస్‌కు టిఆర్‌ఎస్‌ ‌బి టీమ్‌..‌రెండు పార్టీలూ ఒకటే పికె వ్యవహారాలు తెలంగాణలో పనిచేయవు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ‌ప్రధాని మోదీని మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ ‌గొడుగు కిందకు…

రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం

ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ ‌దంపతులు యాదాద్రీశుడిని దర్శించుకున్న సిఎం ప్రజాతంత్ర, యాదాద్రి భువనగిరి, ఏప్రిల్‌ 25 : ‌సోమవారం యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్‌ ‌దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ ‌దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి…

టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో…ఈడీ విచారణకు సహకరిస్తాం

హైకోర్టులో ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌కౌంటరు దాఖలు వేసవి సెలవుల తరువాత పూర్తి స్థాయిలో విచారిస్తామన్న హైకోర్టు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌ ‌కౌంటరు పిటిషన్‌ ‌దాఖలు…

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

పోలీస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్‌ ‌నియామకాలకు సర్కార్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ‌జారీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16,027 పోస్టుల భర్తీకి…

లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌పురోగమనం

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ‌లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్‌ ‌వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషద రంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ‌ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌…

కాంగ్రెస్‌లో పీకే ప్రకంపనలు

టీఆర్‌ఎస్‌తో తెగదెంపులకే కేసీఆర్‌తో సమావేశం : రేవంత్‌ ‌ట్వీట్‌ ‌శత్రువును నమ్మొద్దంటూ పీకేను ఉద్దేశించి మాణిక్కం టాగూర్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే : భట్టి ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నేతృత్వంలోని ఐ ప్యాక్‌ ‌సేవలను కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించడం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు…

‌సిద్ధిపేట జిల్లా డిఎంహెచ్‌వో బదిలీ

సిద్దిపేట, ఏప్రిల్‌ 25(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ అఫీసర్‌ ‌బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన డిఎంహెచ్‌ఓ ‌జిల్లాలోనీ డాక్టర్లు, సిబ్బందిపై వ్యవరిస్తున్న తీరుకు నిరసనగా.. జిల్లాలోని డాక్టర్లు, సిబ్బంది లాంగ్‌ ‌లీవ్‌లో వెళ్లడం..ఇబ్బందులు, వేధింపులు భరించలేక…

‌ప్రజారోగ్యంపె ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మలేరియా దినోత్సవ సందర్భంగా జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 25 (‌ప్రజాతంత్ర బ్యూరో) : ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కేసీఆర్‌ ‌చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోనే ఇది సాధ్యమైనట్లు,…