కెసిఆర్ పతనం మొదలయ్యింది
మరో ఏడాది కాలంమాత్రమే మిగిలింది టిఆర్ఎస్కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు టిఆర్ఎస్ తొత్తు అధికారులకు మిత్తితో సహా చెల్లించాల్సిందే ఖమ్మం సన్నాహక సమావేశంలో రేవంత్ ప్రకటన ఖమ్మం,ఏప్రిల్26: ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి 365 రోజులే మిగిలున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.…
