Category ముఖ్యాంశాలు

దేశంలో కులమతాల పేరిట రాజకీయాలు

హిజాబు, హలాలులపై కూడా రాజకీయం జాతిపితనే అవమానించేలా ప్రసంగాలు సర్జికల్‌ ‌స్ట్రయిక్స్, ‌కాశ్మీర్‌ ‌ఫైల్స్ ‌పేర విద్వేషాలు ప్లీనరీ వేదికగా మతరాజకీయాలపై మండిపడ్డ కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కోలాటలు, తుపాకుల చప్పుళ్లు…

దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా

రాజకీయ ఫ్రంట్‌ల అవసరం లేదు ఆర్థిక శక్తిగా ఎదిగే వనరులను భారత్‌ ‌కలిగి ఉంది నూతన వ్యవసాయ, ఆర్థిక, పారిశ్రామిక విధానం రావాలి అందుకు తెలంగాణ ప్రత్యామ్నాయ వేదిక కావాలి వనరులను ఉపయోగించుకునే సత్తా కావాలి దేశానికి తెలంగాణ తరహాలో పాలన అందాలి టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా రాజకీయ మార్పునకు కెసిఆర్‌ ‌‌పిలుపు దుర్మార్గంగా మారిన…

రాబోయే 50 ఏళ్ల అవసరాలను తీర్చేలా టిమ్స్ ‌దవాఖానాలు

సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ ‌దవాఖానాలు ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం అదే చేస్తుంది వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాబోయే 50 ఏళ్ల ప్రజల వైద్య అవసరాలను తీర్చే విధంగా హైదరాబాద్‌లోని నలు దిక్కులా మూడు టిమ్స్ ‌దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి…

తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది

ప్రజల ఆవేదన పాలకులకు పట్టడంలేదు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యంకోసం పాటుపడాలి రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్ 26 : ప్రజల ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ద్వాంసం, విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆవేదన పాలకులకు పట్టడం లేదన్నారు. 1969…

దేశంలో కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు

శాంతికి విఘాతం కలిగిస్తున్నారు మతం క్యాన్సర్‌ ‌లాంటిది…దాని ఉచ్చులో పడొద్దు పరోక్షంగా బిజెపిపై సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర విమర్శలు ప్రజల మద్దతు కొనసాగితే దుష్ట శక్తులనుండి రాష్ట్రాన్ని కాపాడుతానని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌దేశంలో మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ ‌పరోక్షంగా బిజెపిపై మండిపడ్డారు.…

పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి వైద్యం

కొత్త హాస్పిటళ్ల నిర్మాణంతో అందుబాటులోకి ప్రజలకు పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు వొస్తాయని నిపుణులు చెప్తున్నారు వైద్యరంగం పటిష్టతకు ప్రత్యేక చర్యలు మతం క్యాన్సర్‌ ‌లాంటిది….ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నగరంలో హాస్పిటళ్ల శంకుస్థాపన అనంతరం సభలో సిఎం కెసిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌పేదలకు కార్పోరేట్‌ ‌స్థాయి…

రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేష్‌

కార్పొరేట్‌ ‌స్థాయి సదుపాయాలుండడం ఇక్కడి ప్రజల అదృష్టం పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ఏప్రిల్‌ 26 : ‌రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేషుగ్గా ఉన్నట్లు, కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌స్థాయి సదుపాయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య…

దేశంలో పెరుగుతున్న కోవిడ్‌-19 ‌కేసులు

ఎనిమిది రోజుల్లో 8 ఇంతలు.. అప్రమత్తంగా ఉండాలి..జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు మాస్క్‌కు మించి ఇతర కఠిన నిబంధనలు అవసరం లేదంటున్న నిపుణులు దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌గత వారంలో భారత్‌లో కోవిడ్‌ -19 ‌కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగి, ఏప్రిల్‌ 18 ‌నాటికి కొత్తగా నమోదైన కేసులు 2,183 గా కనిపించాయి. దీని…

ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎం‌తగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.లాల్‌గాడి మలక్‌పేట్‌లోని జినోమ్‌ ‌వ్యాలీ, ఫార్మా లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌నుంచి అల్వాల్‌ ‌వరకు ఎస్‌సీఎస్‌సీ అందుబాటులోకి తీసుకొచ్చిన…