Category ముఖ్యాంశాలు

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే కుట్ర

ఆందోళనలతో అడ్డుకుంటాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మే 10 : దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్‌ ‌జర్నలిస్టస్‌ ‌యూనియన్‌(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల…

విద్యుత్‌ ‌ఛార్జీలను తగ్గించండి

పాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి పాదయాత్రపాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి…

70 ఏం‌డ్లలో కానరాని అభివృద్ధి ఏడేండ్లలో చేసి చూపించాం

దేశంలో విద్యుత్‌ ‌కోతలు లేని రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ‌పెద్ద పీట రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న రెండు జాతీయ పార్టీలు గిరిజన ప్రాంతమైన మానుకోటను మెడికల్‌ ‌హబ్‌గా మారుస్తా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మహబూబాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 10…

సిద్దిపేట స్వచ్‌ ‌బడి @ బోర్డ్ ఎగ్జామ్‌..

‌మంత్రి హరీష్‌ ‌రావు నియోజకవర్గానికి అరుదైన గౌరవం.. ఇంటర్‌ ‌బోర్డ్ ఎగ్జామ్‌లో కీలక ప్రశ్నగా ప్రస్తావన.. మంత్రి హరీష్‌ ‌రావు పేరు ప్రస్తావిస్తూ నాలుగు మార్కుల ప్రశ్నగా స్వచ్‌ ‌బడి వ్యాసం లక్షలాది మంది విద్యార్థులకు చేరిన స్వచ్ఛ ప్రయోగశాల పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవం..అభివృద్ధి సార్థకతకు నిదర్శనం ప్రజల భాగస్వామ్యానికి  దక్కిన గౌరవం…

గ్యాస్‌ ‌ధరలపై మహిళా కాంగ్రెస్‌ ఆం‌దోళన గాందీభవన్‌ ‌నుంచి ర్యాలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : డీజిల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌, ‌నిత్యవసర ధరల పెంపునకుఎ నిరసనగా మహిళా కాంగ్రెస్‌ ‌నేతలు రోడ్డెక్కారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. సోమవారం గాంధీ భవన్‌ ‌నుంచి మొజాంజాహి మార్కెట్‌ ‌వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్‌ ‌పేదల నడ్డి విరిచిందని…

200 ‌మంది రైతులకు భూయాజమాన్య హక్కు

రైతులకు మంత్రి కెటిఆర్‌ ‌హావి• నారాయణపేటలో గోల్డ్‌స్టాక్‌ ‌మార్కెట్‌కు శంకుస్థాపన ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి యువత చదువు పైనే దృష్టి సారించాలి : మంత్రి కెటిఆర్‌ నారాయణపేట/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్‌ ‌భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేసుకున్నామని, అతి త్వరలోనే ప్రతి రోజూ ప్రతి ఇంటికి మంచినీరు…

పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

భూపాలపల్లిలో 102 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మెడికల్‌ ‌కళాశాల మంజూరు జిల్లా దవాఖానలో 650 పడకలు ప్రభుత్వ దవాఖానాల్లో నార్మల్‌ ‌డెలివరీల శాతాన్ని పెంచాలి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు చిట్యాల (భూపాలపల్లి),ప్రజాతంత్ర, మే 09  : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే…

కాంగ్రెస్‌లో వోటుకు నోటు… బిజెపిలో సీటుకు నోటు

రెండు పార్టీలు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి జెపి నడ్డా….అబద్ధాలకు, అవినీతికి అడ్డా.. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో లేదో రైతులను అడిగితే నడ్డాకు తెలుస్తది కాంగ్రెస్‌ ‌హయాంలో కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు బిజెపి, కాంగ్రెస్‌లపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం జయశంకర్‌ ‌భూపాలపల్లి,  ప్రజాతంత్ర,…

కెసిఆర్‌కు ధనబలం ఉన్నా.. ప్రజా బలం లేదు

మన యుద్ధ్దం ఇక కెసిఆర్‌తోనే వచ్చే ఎన్నికల్లో పోటీ టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ ఆకాంక్షలను కాలరాసిన కెసిఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌కుటుంబ సమస్యలను అంతర్గతంగానే చర్చించాలి పత్రికలకు ఎక్కితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి పనిచేసే వారికే పార్టీ టిక్కెట్లు గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయకర్తలతో రాహుల్‌ ‌‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే7: మన యుద్దం కెసిఆర్‌..‌టిఆర్‌ఎస్‌తోనే…