Category ముఖ్యాంశాలు

దిగ్విజయ్‌ ‌రాకతో సందడిగా గాంధీ భవన్‌

సేవ్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలతో ముఖాముఖి చర్చలు పార్టీలో పరిస్థితులుపై ఆరా అన్ని విషయాలు చెప్పామన్న పలువురు నేతలు ఇరువర్గాలతోనూ దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లోని విబేధాలకు చెక్‌ ‌పెట్టేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత,హైకమాండ్‌ ‌దూత దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌దిగ్విజయ్‌ ‌సంగ్‌ ‌గురవారం ఒక్కొక్కరితో…

ఆం‌దోళన వద్దు…అప్రమత్తంగా ఉందాం..

ప్రపంచంలో కొరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాం వైద్య ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది కొరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌కొరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు…

పేద ప్రజలకు వైద్యం అందించడంలో దేశంలోనే 3వ స్థానంలో తెలంగాణ

ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 127 శాతం పెరిగిన ఎంబిబిఎస్‌ ‌సీట్లు పాలమూరు పచ్చబడింది….వలస వెళ్లిన వారు వాపస్‌ ‌వొస్తున్నారు అద్భుతమైన సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మెడికల్‌ ‌హబ్‌గా మహబూబ్‌నగర్‌ : ‌మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మహబూబ్‌ ‌నగర్‌లో 1000 పడకల సూపర్‌ ‌స్పెషాలిటీ…

వెన్నుపూసలేని రాష్ట్ర బిజెపి నేతలు

కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పోయినా మాట్లాడరా..? మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌కల్లాల నిర్మాణంపై కేంద్రం దుష్ప్రచారం కేంద్రం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళన : పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌డిసెంబర్‌22(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు.…

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దేశాన్ని దెబ్బతీస్తున్నాయి

పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ప్రభుత్వ విధానాలు కావు.. చిన్న, మధ్య తరహా వ్యాపారులను చంపే ఆయుధాలు దేశ సంపద కొద్ది మంది కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం ప్రస్తుతం నాయకులకు ప్రజల సమస్యలు వినే ఆసక్తి లేదు భారత్‌ ‌జోడో యాత్ర హరియానాలోకి ప్రవేశించిన సందర్భంగా సభలో రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌…

‌ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి కొరోనా వ్యాప్తిపై కేంద్రం అప్రమత్తం ఉన్నత స్థాయి అధికారులతో కేంద్ర మంత్రి మాండవీయ సవి•క్ష వారానికోమారు ఇక సవి•క్ష జరపనున్నట్లు వెల్లడి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. చైనా సహా అనేక దేశాల్లో మళ్లీ…

పేద గర్భిణులకు పౌష్టికాహారం

అందుబాటులోకి కెసిఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌కామారెడ్డిలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు తల్లి మనసుతో ఆలోచించి ప్రారంభించామన్న మంత్రి కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌తల్లి మనసుతో ఆలోచించి పేద గర్భిణులకు పౌష్టికాహార కిట్‌ను ఇస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌పంపిణీ చేస్తున్నామన్నారు. వారికి…

గోదావరి నదిపై హంస వాహనం ట్రయల్‌ ‌రన్‌

భద్రాచలం,ప్రజాతంత్ర ,డిసెంబర్‌ 21 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా 1వ తేది ఆదివారం నాడు గోదావరి నదిపై నిర్వహించనున్న తెప్పోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. స్వామివారిని గోదావరి నదిపై విహరింపజేసే హంసవాహనాన్ని సిద్ధం చేసారు. బుధవారం నాడు దేవస్థానం అధికారులు ఆర్‌డిఓ రత్నకళ్యాణి, తహశిల్దార్‌ శ్రీ‌నివాస్‌…

ఒబెరాయ్‌ ‌హోటల్‌లో కవిత విటింగ్‌ల మతలబు ఏమిటి?

కేజ్రీవాల్‌, ‌మాన్‌, ‌కెసిఆర్‌లకు లిక్కర్‌ ‌స్కామ్‌లో వాటాలు ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే బిఆర్‌ఎస్‌ ‌బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం దోపిడీ, ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌విమర్శించారు. రాబోయే రోజులలో మరిన్ని నిజాలు…