Category ముఖ్యాంశాలు

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి ప్రభుత్వం

‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నదని విమర్శించారు. గోల్కొండ…

75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు..

పాఠకులకు, ప్రకటన కర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు.. – ప్రజాతంత్ర 

ఆత్మీయుల ఆశిస్సులు ..!

శనివారం హైదరాబాద్‌ ‌సంధ్య కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో జరిగిన ఆంద్ర ప్రదేశ్‌ ‌జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌కుమారుడు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాహుల్‌, ‌రిషికల వివాహ రిసెప్షన్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రులు హరీష్‌ ‌రావు, దయాకర్‌ ‌రావు, నిరంజన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు, రాజ్యసభ సభ్యులు దామోదర్‌ ‌రావు, ట్రాన్స్కో…

మన ఊరు-మన బడిని పక్కాగా అమలు చేయాలి

ప్రతిపాదిత నిర్మాణ పనులు వేగవంతం చేయాలి జిల్లా అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్‌ ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు విద్యా, ఇంజనీరింగ్‌ ‌శాఖ అధికారులను ఆదేశించారు.…

రేపటి సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

1600 మంది పోలీస్‌ ‌సిబ్బందితో ఏర్పాటు విలేఖరుల సమావేశంలో వికారాబాద్‌ ‌జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రేపు 16వ తేదీన వికారాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్‌ ‌కార్యాలయంలో…

‌ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ

ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజెపి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్‌ ‌పాలన ఉందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని.. అది కాంగ్రెస్‌ ‌పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పడగొట్టడం.. ప్రభుత్వాలను కూలగొట్టి పార్టీలను బలహీనపరచడమే మోడీ సర్కార్‌ ‌పని అని ఆరోపించారు.…

తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు….!

అమరుల త్యాగాలను వృథా కానివ్వం రాష్ట్రంలో కెసిఆర్‌ ‌నియంత పాలనకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పొడిచేడులోసంజయ్‌కు ఘన స్వాగతం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ, అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి పాదయాత్రలో పాల్గొన్న జీవిత రాజశేఖర్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 13…

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అదిరిపోవాలె…

టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌ ‌రావు మంత్రి హరీష్‌రావు చొరవతో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు సిద్ధిపేట/జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 13 : స్వాతంత్య్ర స్ఫూర్తి అందరికీ తెలియాలని, వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు అదిరేలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. ఈ నెల14(ఆదివారం)న సిద్ధిపేట కోమటి…