రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుణ్ణి ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక…
