భారీగా పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు
పెంపును తాత్కాలికంగా అనుమతించిన హైకోర్టు ప్రభుత్వం నిర్లక్ష్యంతో యాజామాన్యాలు కోర్టుకెక్కిన ఫలితం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్…
