Category ముఖ్యాంశాలు

భారీగా పెరిగిన ఇంజనీరింగ్‌ ‌ఫీజులు

పెంపును తాత్కాలికంగా అనుమతించిన హైకోర్టు ప్రభుత్వం నిర్లక్ష్యంతో యాజామాన్యాలు కోర్టుకెక్కిన ఫలితం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ‌ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్‌…

‌ప్రజల ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి

2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ 2024 ఎన్నికలు దేశానికి అత్యం కీలకం బావులకాడ మీటర్లు పెటాలంటున్న వారికే మనం మీటర్లు పెట్టాలి బిజెపి ముక్త భారత్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి నిజామాబాద్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌కీలక ప్రకటన కార్పొరేట్లకు కేంద్రంలో ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఫైర్‌ ‌త్వరలోనే సింగూరు…

స్వాతంత్య్ర వజ్రోత్సవాల తరహాలో… మూడు రోజుల పాటు తెలంగాణ వజ్రోత్సవాలు

తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్‌ 17 ‌కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర  కేబినేట్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్‌ ‌రాష్ట్రం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను…

ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోయినా చలనం రాదా

పాలన చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలి సిఎం కెసిఆర్‌ ‌తీరుపై కోదండరామ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌పరిపాలన చేతగాకపోతే పదవి నుంచి దిగిపోవాలని సీఎం కేసీఆర్‌ను టీజేఎస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కు.ని ఆపరేషన్‌ ‌వికటించి మృతి చెందిన కుటుంబాలను శనివారం కోదండరామ్‌ ‌పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన…

దేశమంతా తిరుగుతూ అబద్ధాలు ప్రచారం

తెలంగాణ అభివృద్ధి చెందిందంటూ డబ్బా సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దేశమంతా తిరుగుతూ..సమస్తం తామే బాగున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ‌విమర్శించారు. తెలంగాణ అంతా పచ్చబడ్డదని, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.…

బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో వివక్ష

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రంపై వివక్షతో మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

వెంటనే తెలంగాణ భవన్‌లో లెజిస్లేచర్‌ ‌పార్టీ సమావేశం సమావేశాలపై సర్వత్రా ఆసక్తి తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. నేడు జరిగే కేబినేట్‌ ‌భేటీ, తరవాత పార్టీ లెజిస్లేచర్‌ ‌సమావేశంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. శనివారం ఉదయం ప్రగతి…

ఉచితాలు వొద్దంటున్న బిజెపికి బుద్ధి చెప్పాలి

పెన్షన్లు ఎందుకు ఇవ్వొద్దో ప్రశ్నించండి• ప్రజలకు సంక్షేమం కోసం పాటు పడడం ఉచితమా? బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌ ‌జిల్లాలో పెన్షన్ల పంపిణీ నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యం : తూప్రాన్‌లో వెజ్‌, ‌నాన్‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ఉచితాలు…

బిసి యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సహాయం ప్రతి ఏటా 300 మందికి అవకాశం-వీటిలో 30 సీట్లు ఇబిసిలకు పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భరోసా హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 02 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా, సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి…