ప్రభుత్వం ఉద్యమ కారులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి ప్రొఫెసర్ కోదండరామ్
హైదరబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఆదివారం పెత్తర అమావాస్య సందర్భంగా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులను స్మరించుకుని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ బియ్యమిచ్చి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ…ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయిన అమరవీరుల మొత్తం కుటుంబాలకు న్యాయం…
