Category ముఖ్యాంశాలు

జాతీయ రాజకీయాలలో ప్రేశించడానికి నేడు ముహూర్తం

తెలంగాణ భవన్‌ ‌వేదికగా కొత్త పార్టీకి శ్రీకారం జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారనున్న టిఆర్‌ఎస్‌ ‌హాజరవుతున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కెసిఆర్‌ ‌పార్టీపై ఎపిలోనూ పలువురు నేతల ఆసక్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 4 : తెలంగాణ రాజకీయాల్లో దసరా రోజు కీలకపరిణామం చోటు చేసుకోబుతున్నది. ఉద్యమ పార్టీగా, రెండు పర్యాయాలు వరుసగా తెలంగాణలో…

చెడుపై మంచి విజయమనేది శాశ్వతం

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు. ‘విజయ దశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నవరాత్రి పండుగ మన ఆనందాన్ని మరియు ఆనందాన్ని పునరుద్ధరిస్తుంది. పండుగ ప్రధాన సందేశం చెడుపై…

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ మోదీని ఢీకొనే క్రమంలో వ్యూహాలకు పదును బిజెపి ఆలోచనలకు చిక్కకుండా అడుగలు మునుగోడులో గెలుపుతో బిజెపికి షాక్‌ ఇచ్చేలా ప్లాన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌రాజకీయ చాణక్యుడుగా పేరుపొందిన కేసీయార్‌ ‌పక్కా ప్లాన్‌ ‌తోనే జాతీయ రాజకీయాల్లో ముం దుకు సాగబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన…

జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌

‌స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌ ‌బహుమతి లభించింది. నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతరించిన మానవ జాతుల విశ్వ జన్యురాశి, మానవ పరిణామానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వైద్య రంగంలో నోబెల్‌ ‌బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా…

కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు.. 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు..

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి..: రాష్ట్ర వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు … 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు.. ఇది గొప్ప విజయం..అని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.సోమవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు

పలు ఆలయాల్లో అమ్మవారికి ఘనంగా పూజలు కనకదుర్గగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు విజయవాడ,అక్టోబర3: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల్లో మునుపటి ఉత్సాహం కానవచ్చింది. మంగళవారంతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగియనున్న వేళ తెలుగు రాష్టాల్ల్రో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఆకట్టుకున్నాయి.. బెజవాడ కనకదుర్గతో పాటు శ్రీశైలం,మహానంది, ఆలంపూర్‌, శ్రీ‌కాళహస్తి,…

స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌

మంత్రి హరీష్‌రావు సంకల్పం- ప్రజల చైతన్యంతో స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌ సిద్ధిపేట ఖాతాలో 21 ఉత్తమ అవార్డ్‌లు..జాతీయపటంపై స్వచ్ఛ సిద్ధిపేట రెపరెపలు దేశంలో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీగా ‘పేట’రికార్డు ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు తేవాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ‌స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర…

మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా

పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఇసి ప్రకటన 3న ఉప ఎన్నికనిర్వహణ.. 6న వోట్ల లెక్కింపు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌విడుదల 14 వరకు నామినేషన్లు..15న పరిశీలన 17ననామినేషన్ల ఉపసంమరణ..అమల్లోకి నిబంధనలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 3 : ‌రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…

శశిథరూర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలి..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డా.చింతా మోహన్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 3:‘‌కాంగ్రెస్‌ ‌లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి…రాహుల్‌ ‌గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ,పేదల సమస్యలు తెలుసుకుంటున్నారు..50 ఏళ్ల తర్వాత దళితుడిని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు.కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి దాక దళితుడైన మల్లిఖార్జున ఖర్గే కి…