Category ముఖ్యాంశాలు

ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆత్మ విశ్వాసం, ధైర్యం అబ్బురం

వారికి మునిసిపల్‌ ‌ట్యాక్స్ ‌సహా అన్ని విధాలా ప్రోత్సాహం యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌ భవిష్యత్‌ అం‌తా ఎలక్ట్రిక్‌  ‌వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్‌ ‌వాహనాల యూనిట్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌/‌సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

సుప్రీమ్‌ ‌కోర్టులో ముగిసిన గవర్నర్‌ ‌పెండింగ్‌ ‌బిల్లుల కేసు విచారణ

వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచన పెండింగ్‌ ‌బిల్లులు లేవన్న గవర్నర్‌ ‌లాయర్‌ బిల్లులకు సంబంధించిన వివరాలు ఇవ్వండి : పెండింగ్‌ ‌బిల్లులపై గవర్నర్‌ ‌తమిళి సై కీలక నిర్ణయం న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 24(ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణ గవర్నర్‌ ‌పెండింగ్‌ ‌బిల్లుల కేసులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీమ్‌…

అకాల వర్షాలతో ఆందోళనలో రైతులు

భారీగా నష్టపోయిన అన్నదాతలు పలు ప్రాంతాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.…

‘‌కొప్పుల’ గెలుపులో గొప్పేం లేదా..

ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా? ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగల హల్చల్‌..? ‌కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్‌ ‌మాయం..? ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే  అంతా జరిగిందా..? 14వ రౌండ్‌ ‌ఫలితాల తారుమారులో గోల్మాల్‌ ‌నిజమేనా..? జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగలు పడ్డారా..? 14వ…

నిరుద్యోగ యువతను కెసిఆర్‌ ‌కుటుంబం వంచన

కాంగ్రెస్‌ అం‌డగా నిలుస్తుంది కేసులకు భయపడరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఖమ్మం నిరుద్యోగ నిరసన సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌జన సందోహంగా ఖమ్మం నడిబొడ్డు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను కెసిఆర్‌ ‌కుటుంబం వంచిస్తుందని పిసిసి…

మన రాతను మనమే మార్చుకుందాంమన రాతను మనమే మార్చుకుందాం

మీ వోటుతో మీరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి బిఆర్‌ఎస్‌కు గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగునీరు…ప్రతి ఎకరాకు తాగునీరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతు సర్కార్‌ను తెచ్చుకుందాం రండి ఔరంగాబాద్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు శంభాజీనగర్‌, ఏ‌ప్రిల్‌ 24 : ‌మార్పు కోసం కలసి పనిచేద్దామని..యువత నడుం బిగించి మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందదామని…

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో కీలక పరిణామం

తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టే న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డికి మందస్తు బెయిల్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు అదేశాలపై…

రేణుక నివాసంలో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ

పొంగులేటిని రప్పిచేందుకు చొరవ నేటి నల్లగొండ సభను రద్దు చేసుకున్న నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్‌ ‌వాతావరణం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగురవేయాలని ఆయా పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ…

దిల్లీలో యాపిల్‌ ‌రెండో స్టోర్‌

సాకేత్‌లో ప్రారంభించిన టిమ్‌ ‌కుక్‌ ‌స్టోర్‌ ‌చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌యాపిల్‌ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్‌ ‌స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ ‌సిటీవాక్‌ ‌మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్‌ ‌కుక్‌ ‌ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…