Category ముఖ్యాంశాలు

భారత్ జోడో యాత్ర ప్రారంభం..

    రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర గురువారం ఉదయం 6.30 ని.లకు ప్రారంభమయింది… రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్.కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి..యాత్ర లో పాల్గొన్నారు. Name(required) Email(required) Website Message Submit…

రాష్ట్రంలో రేపటి నుంచి భారత్‌ ‌జోడో..

మహబూబ్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర: ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత రేపు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 23న యాత్ర కృష్ణా మండలం బ్రిడ్జి నుంచి థై రోడ్‌ ‌వరకు నాలుగు కిలోమీటర్లు కొనసాగింది. దీపావళి పండుగ 3 రోజుల విరామం తరువాత…

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి…

లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అన్నింటా శుభం చేకూరాలి ప్రజలకు మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర, సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త…

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున: ప్రారంభం

భారత్ జోడో  యాత్ర కు మూడు రోజులు విరామం 27న ఉదయం పున ప్రారంభ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం మొదటిరోజు తెలంగాణ రాష్ట్రా లో ప్రారంభమైంది కృష్ణ మండలం బ్రిడ్జి వద్ద నుండి…

దేశ సమైక్యత కోసమే భారత్ జూడో యాత్ర

ఆర్ఎస్ఎస్ బిజెపిలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు పులకించిన కృష్ణ మండలం కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం రాహుల్ గాంధీకి జన నీరాజనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 :సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ…

తొలి రోజు ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర..

తెలంగాణ లో తొలి రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ముగిసింది. గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాహుల్ గాంధీ దిల్లి వెళ్లనున్నారు. ఈ రోజు నుంచి పాదయాత్ర కు విరామం.. 27వ తేదీ ఉదయం తిరిగి రాహుల్ భారత్ జోడో యాత్ర…

కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం.. భారత్ జోడో..

ఆదివారం తెలంగాణ లో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం కనిపించింది. బ్రిడ్జి మొత్తం జనం తో నిండిపోయింది.. కార్యకర్తలు.. నాయకులు..వేలాదిగా తరలివచ్చారు . గుడ్లబల్లేరు కు చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ ఏర్పాటు చేసిన సభ నుద్దేశించి ప్రసంగించనున్నారు. జాతీయ జెండా ను పట్టుకోని…