Category ముఖ్యాంశాలు

రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు ఇస్తా..

తప్పని తేలితే కరీంనగర్‌ ‌కమాన్‌ ‌వద్ద చెప్పుతో కొట్టుకోవాలి డ్రగ్స్ ఆరోపణలపై  స్పందిస్తూ సవాల్‌ ‌విసిరిన మంత్రి కెటిఆర్‌ ‌బండి సంజయ్‌ అసలు మనిషా.. కరీంనగర్‌కు ఏంచేశాని అడిగాతే పెడబొబ్బలా..అంటూ ఘాటు విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌బండి సంజయ్‌ అసలు మనిషా..పశువా..వానికేమైనా తెలివుందా…గావుకేకలు..పెడబొబ్బలు తప్ప కరీంనగర్‌కు ఏం చేశాంటే సమాధానం…

దొంగలు పడ్డ ఆరు నెలలకు…కుక్కలు మొరిగినట్టుంది కేటీఆర్‌ ‌సవాల్‌

బండి సంజయ్‌పై కేటీఆర్‌ ‌వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా… డికె అరుణ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌చేసినప్పుడు…నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్‌..అప్పుడు డ్రగ్స్ ‌తీసుకున్నందుకే ఇవ్వలేదా…అని మంగళ వారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…

సీఎం కేసీఅర్‌, ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ ‌మాన్‌ల భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ ‌మాన్‌ ‌మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్న పంజాబ్‌ ‌ముఖ్యమంత్రికి సీఎం కేసీఆర్‌ ‌పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, లోపలకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా..దేశంలో…

బస్తీ దవాఖానకు సుస్తీ..!

జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాలు జిల్లాలో నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం బస్తీ దావఖానాల్లో వైద్య సేవలకు గాను మెడికల్‌ ఆఫీసర్‌, ‌స్టాఫ్‌ ‌నర్స్, ‌స్విపర్‌ అనే ముగ్గురు సిబ్బందిని నియమించి వారికి…

రైతు కల్లాలపై బిజెపి కయ్యం

రూ.150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని కేంద్రం పేచీ జిల్లాలో ఆయిల్‌ ‌పామ్‌ ‌ఫ్మాక్టరి…ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు పెంపుకు కృషి సిద్ధిపేట జిల్లా పరిషత్‌ ‌సమావేశంలో కేంద్రంపై మంత్రి హరీష్‌రావు ధ్వజం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్రంలతోని బిజెపి పార్టీ ప్రభుత్వం కయ్యం పెడుతుందనీ రాష్ట్ర…

దశబ్దాల కలను సాకారం చేసిన సిఎం కేసీఆర్‌

మార్చి నెలలో దుద్దెడకు, మే నెలలోపు సిద్ధిపేటకు రైలు 11కిలో మీటర్ల రైల్వే ట్రాక్‌ ‌లైను పనులను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌సిద్ధిపేటకు  రైల్వే ఏర్పాటు దశాబ్దాల కల. ఆ రైల్వే  కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాకారం చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ…

ఇం‌టర్నేషనల్‌ ‌డ్రగ్స్ ‌రాకెట్‌ ‌పట్టివేత

ఇద్దరిని అరెస్ట్ ‌చేసి డ్రగ్స్ ‌స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ ‌సరఫరాపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్‌ ‌డ్రగ్స్ ‌రాకెట్‌ను గుర్తించామని రాచకొండ సీపీ మహేష్‌ ‌భగవత్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ వి•డియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో…

దిల్లీలో రైల్వే ఉద్యోగాల పేరుతో టోకరా

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌రైల్వే ఉద్యోగం అంటే ఎవరికి మాత్రం ఆశ, ఇష్టం ఉండదు..అలానే అనుకున్నారనేమో.. ! ఈజీగా ఉద్యోగం వొస్తుందని ఆశపడ్డారు. చివరికు మోసపోయి రోడ్డున పడ్డారు. రైల్వేలో ఉద్యోగానికి ముందు శిక్షణ తీసుకోవాలి. ఆ తర్వాత జాబ్‌ ‌గ్యారెంటీ అంటూ ఓ ముఠా నిరుద్యోగులకు గాలం విసిరింది. ఇంతకీ ఆ…

ఉత్తరాదిలో పెరుగుతున్నచలి తీవ్రత

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ఉత్తరాదిలో మళ్లీ చలి క్రమంగా పెరుగుతోంది. పొగ మంచుతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలి గాలులు, మంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 9 గంటలు అవుతున్నా చలి ఏ మాత్రం తగ్గడం…