Category ముఖ్యాంశాలు

మజ్లిస్‌ ‌వ్యతిరేక ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదు నాంపల్లి నియోజక వర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాద యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌నగరంలో మజ్లీస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌హైటెక్‌ ‌సిటీని మాత్రమే అభివృద్ధి చేస్తుందన్నారు.…

అబద్దాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు

బిజెపిని వ్యతిరేకిస్తున్నందుకే మాపై కక్ష ఛార్జిషీట్‌లో తన పేరుపై బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత ట్వీట్‌ ‌హైదరాబాదు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ఎన్నిసార్లు తనపేరు ప్రస్తావించినా అబద్ధం నిజంకాబోదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్‌సి కవిత స్పందిస్తూ…ఛార్జిషీట్‌లో తన పేరు 28 సార్లు రాసినా,…

ఈ ‌యేడాది కొంత ప్రశాంతంగానే ముగుస్తున్నది

సైబర్‌ ‌క్రై ‌కేసులు, మహిళలపై అత్యాచార కేసులు మాత్రం పెరిగాయి వార్షిక నివేదికను వివరించిన హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 :  2022 ‌సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ‌చెప్పారు. అయితే సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులు మాత్రం పెరిగాయని అన్నారు. 2022లో…

కాంగ్రెస్‌లో చర్చలతో సమస్యలకు చెక్‌

గతంలో అనేకమార్లు ఇలా జరిగింది దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌రాకతో అన్నీ సర్దుకుంటాయి పార్టీ సీనియర్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌లో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పార్టీ సీనియర్‌ ‌నేత మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. దిగ్విజయ్‌ ‌సింగ్‌…

కాంగ్రెస్‌ అసమ్మతిని దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌పరిష్కరిస్తారు

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు  స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్‌ ‌నేతలకు అన్యాయం జరిగిందనేది తమ వాదనని.. కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయమని తాము అడగలేదన్నారు. సమస్యను…

రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు ఇస్తా..

తప్పని తేలితే కరీంనగర్‌ ‌కమాన్‌ ‌వద్ద చెప్పుతో కొట్టుకోవాలి డ్రగ్స్ ఆరోపణలపై  స్పందిస్తూ సవాల్‌ ‌విసిరిన మంత్రి కెటిఆర్‌ ‌బండి సంజయ్‌ అసలు మనిషా.. కరీంనగర్‌కు ఏంచేశాని అడిగాతే పెడబొబ్బలా..అంటూ ఘాటు విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌బండి సంజయ్‌ అసలు మనిషా..పశువా..వానికేమైనా తెలివుందా…గావుకేకలు..పెడబొబ్బలు తప్ప కరీంనగర్‌కు ఏం చేశాంటే సమాధానం…

దొంగలు పడ్డ ఆరు నెలలకు…కుక్కలు మొరిగినట్టుంది కేటీఆర్‌ ‌సవాల్‌

బండి సంజయ్‌పై కేటీఆర్‌ ‌వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా… డికె అరుణ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌చేసినప్పుడు…నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్‌..అప్పుడు డ్రగ్స్ ‌తీసుకున్నందుకే ఇవ్వలేదా…అని మంగళ వారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…

సీఎం కేసీఅర్‌, ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ ‌మాన్‌ల భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ ‌మాన్‌ ‌మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్న పంజాబ్‌ ‌ముఖ్యమంత్రికి సీఎం కేసీఆర్‌ ‌పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, లోపలకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా..దేశంలో…

బస్తీ దవాఖానకు సుస్తీ..!

జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాలు జిల్లాలో నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం బస్తీ దావఖానాల్లో వైద్య సేవలకు గాను మెడికల్‌ ఆఫీసర్‌, ‌స్టాఫ్‌ ‌నర్స్, ‌స్విపర్‌ అనే ముగ్గురు సిబ్బందిని నియమించి వారికి…