Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో ప్రాజెక్టుల‌ కోసం రూ.12ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు

– గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన కేంద్రం – అంకిత భావంతో అన్నిర‌కాల అభివృద్ధి – మిగులు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ప్ర‌భుత్వాలు – కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమం కోసం గత 11…

ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి నల్గొండకు నీరు ఇస్తాం

– కేసీఆర్‌ ‌పదేళ్లపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం – ప్రజలను పట్టించుకోకుండా నిరంకుశంగా కెసిఆర్‌ ‌పాలన – కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ ‌కార్డులు – దొడ్డు బియ్యం రద్దు చేసి సన్న బియ్యం ఇస్తున్నాం -పేదలకు 4.50లక్షల ఇళ్లు మంజూరు చేశాం – దేవరకొండ సభలో సిఎం రేవంత్‌ ‌దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబరు…

రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్‌గా నిలుపుతాం

– అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ‌ – దేవ‌ర‌కొండ‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం – మ‌ద్దిమ‌డుగులో సేవాలాల్ విగ్ర‌హం – డిండి ప్రాజెక్టును పూర్తిచేస్తాం – దేవర‌కొండ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి – ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: రాబోయే రోజుల్లో దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా…

సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా పంపిణీ

– కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం – సాగు లెక్కల కోసం ప్రత్యేక యాప్‌ అభివృద్ధి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌6: ‌వానాకాలం సాగు సమయంలో రాష్ట్రంలోయూరియా కోసం రైతుల ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బస్తా యూరియా కోసం గంటల కొద్ది కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్నారు. యూరియా కొరతపై ఇటు విపక్షాల…

‘స‌మ్మిట్’తో రాష్ట్రానికి ఎంతో ప్ర‌యోజ‌నం

– ఇది పూర్తిగా ఎక‌నామిక్ స‌మ్మిట్‌ – 8న మ‌ధ్యాహ్నం ప్రారంభించ‌నున్న గ‌వ‌ర్న‌ర్ – మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగం – 6 ఖండాలు 44 దేశాలు నుంచి 154 మంది ప్ర‌తినిధులు – 9న సాయంత్రం 6 గంట‌ల‌కు ముగింపు – మీడియా స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి వివ‌రాల…

దేవరకొండ గడ్డ కాంగ్రెస్‌ పార్టీకి అడ్డా

– ఓటు అనే ఆయుధంతో గడీలను కూల్చారు – సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా ప్రజాపాలన చేస్తున్నాం – సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే – ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ రైట్‌ కాంగ్రెస్‌దే – దేవరకొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌ దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: భూమి కోసం, భుక్తి…

పెరుగుతున్న చలి తీవ్రత

– పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్బాద్‌,‌ డిసెంబర్‌ 6: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి చలి పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ చలిగుప్పిట్లోకి వెళుతున్నది. అటు విశాఖ మన్యంలో కూడా చలి పెరిగింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత ప్రజలకు వొణుకు పుట్టిస్తుంది.…

హిల్ట్ ‌పాలసీపై స్టేకు నిరాకరణ

– హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట హైదరాబాద్‌,‌ డిసెంబర్‌ 6 (ఆర్‌ఎన్‌ఎ): ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ (‌హైదరాబాద్‌ ఇం‌టిగ్రేటెడ్‌ ‌లైఫ్‌స్టైల్‌ ‌టౌన్‌షిప్‌) ‌పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమేనని, ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని అడ్వకేట్‌…

అంతర్జాతీయంగా ఆకట్టుకునేలా..

– రెండు రోజులపాటు తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ – తరలిరానున్న దేశవిదేశాల ప్రముఖులు – 27 ప్రత్యేక సెషన్లు.. వివిధ రంగాలపై చర్చలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అంతర్జాతీయ…